మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దిన కర్మలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డులోని శాంతమ్మ సమాది దగ్గర నివాళులు అర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్  రెడ్డి, మహమూద్ అలి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్.. జిల్లా ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మిస్టరీ : భూతల స్వర్గం ఎందుకు అంతమైంది?

ఛార్జీల పెంపు తప్పదు: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

సీఎం కేసీఆర్‌‌ సభపై రైతులతో చర్చించిన పార్టీ నేతలు