Hanumakonda district
పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్
కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్
Read Moreబతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
ఆత్మకూరు: అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డును భూమిలో పాతిపెట్టి చంపాలని చూశారు. దీనిని ఓ లారీ డ్రైవర్ గమనించి, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శిశువు ప్రాణాల
Read Moreపొగతో ఊపిరాడక మూగ రైతు మృతి
కాజీపేట, వెలుగు : పంట తీసిన తర్వాత పొలం లో మిగిలిన పత్తి పొరకను తగలబెట్టగా వ్యాపించిన పొగతో ఓ రైతు చనిపోయాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..హనుమకొ
Read More24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
ఆత్మకూరు, వెలుగు: బాల్యంలో వివాహమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటుతో చనిపోవడంతో కలత చెందిన భర్త కూడా గుండె ఆగి కన్
Read Moreగ్రౌండ్ వాటర్ తోడేస్తున్న గ్రానైట్ కంపెనీలు
జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు ఎండుతున్న బావులు.. నెర్రలు బారుతున్న పొలాలు గ్రానైట్ కంపెనీల పాపమేనంటున్న రైతులు మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్
Read Moreహనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల
Read Moreగ్యాస్ ట్యాంకర్ బోల్తా, డ్రైవర్ మృతి
ధర్మసాగర్, వెలుగు : గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్&zwnj
Read Moreమేడారం జాతరకు రోడ్లపై భద్రతా చర్యలు చేపట్టండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆఫీసర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచన ఫిబ్రవరి 10లోగా పనులు పూర్తి కావాలని డెడ్ లైన్ బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలి
Read Moreదేవుని దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు: మంత్రి పొన్నం
దేవుని దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు మంత్రి. ఆలయంల
Read Moreపసరగొండ వాసికి డాక్టరేట్
ఆత్మకూరు (దామెర) వెలుగు : హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన ఐత చేరాలుకు డాక్టరేట్ దక్కింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్&zwnj
Read Moreఆర్టీసీ బస్సు టైర్లు ఊడిన ఘటన- విచారణకు ఎండీ సజ్జనార్ ఆదేశం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో టైర్లు ఊడిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాద ఘటనపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబ
Read Moreహనుమకొండ జిల్లాలో.. వీరభద్రుని హుండీ ఆదాయం రూ.4.19లక్షలు
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు భ
Read Moreహనుమకొండ జిల్లా మడికొండలో జాబ్మేళా
కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ఐటీ పార్కులోని క్వాండ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సోమవారం మెగ
Read More