Hyderabad news

నకిలీ పేపర్లతో భూమిని అమ్మిన కేసులో నలుగురి అరెస్టు.. పరారీలో 9 మంది

కరీంనగర్, వెలుగు: నకిలీ పేపర్లు సృష్టించి, తప్పుడు హద్దులు చూపి తమది కాని భూమిని ఇతరులకు అమ్మిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేసిన కరీంనగర్ వన్ టౌన్ పోల

Read More

జడ్జిపై దాడి దారుణం

హుజూరాబాద్, వెలుగు: రంగారెడ్డి కోర్టులో మహిళా జడ్జిపై దాడి ఖండిస్తూ హుజూరాబాద్‌‌లో లాయర్లు శుక్రవారం నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష

Read More

రాయికల్‌‌లో భీమేశ్వరస్వామి రథోత్సవం

రాయికల్, వెలుగు: రాయికల్​పట్టణంలోని పురాతన భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఆలయానికి ఉదయం నుండే భక్తుల

Read More

మల్కపేట రిజర్వాయర్‌‌‌‌ నుంచి సాగునీరు విడుదల

ఎల్లారెడ్డిపేట, వెలుగు: మల్కపేట రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడంతో ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌‌పూర్ శివారులోని కెనాల్&zwnj

Read More

క్రీడల్లో యువత సత్తా చాటాలి : సంజయ్‌‌కుమార్‌‌‌‌

ఎమ్మెల్యే సంజయ్‌‌కుమార్‌‌‌‌  రాయికల్, వెలుగు: క్రీడల్లో యువత సత్తా చాటాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ

Read More

ఎండదెబ్బ నుంచి రక్షణకు చర్యలు : సందీప్ కుమార్ ఝా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల,వెలుగు: వేసవి వడగాల్పుల వల్ల కలిగే నష్టాల నియంత్రణ, ఎండదెబ్బ నుంచి రక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు త

Read More

మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు : డీఎంహెచ్​వో గోపాల్ రావు

ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని డీఎంహెచ్​వో గ

Read More

ఓరుగల్లు కోటలో ఆస్ట్రేలియా దేశస్థులు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లాలోని ఓరుగల్లు కోటను శుక్రవారం ఆస్ట్రేలియా దేశస్థులు సందర్శించారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ గైడ్ రవి ఓరుగల్లు కోట చరి

Read More

Thaman: తమన్‌కి బాలయ్య కాస్ట్లీ కార్ గిఫ్ట్.. ధరెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే...

టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కి స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కాస్ట్ లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు.  ఇందులో భాగంగా  ప్రముఖ ఫోర్

Read More

ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవు : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఆహార భద్రత పాటించకపోతే చర్యలు చర్యలు తప్పవని, నిబంధనలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అంద

Read More

క్వింటా మిర్చికి రూ.25 వేలు ఇవ్వాలి

కామేపల్లి, వెలుగు : మిర్చి క్వింటాకు రూ.25వేలు మద్దతు ధర నిర్ణయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నా ఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెలం

Read More

కామారెడ్డి జిల్లాలో కోళ్లకు చల్లదనం కోసం స్ప్రింక్లర్ల ఏర్పాటు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కోళ్లను కాపాడుకునేందుకు జిల్లాకు చెందిన ఓ రైతు

Read More

అథ్లెటిక్స్​లో పలు మెడల్స్​ సాధించిన దీక్షిత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : హైదరాబాద్​లోని రామంతాపూర్​ గవర్నమెంట్​ పాలిటెక్నిక్​ కాలేజీలో ఈ నెల 11,12 తేదీల్లో జరిగిన స్టేట్​ లెవెల్​ ఇంటర్​ పాలిటెక

Read More