
Hyderabad news
ఎమోషన్స్ : ప్రతి కథలో కన్నీళ్లు ఉంటాయ్.. అలాంటి కన్నీళ్లకు కూడా ఓ కథ ఉంది తెలుసా.. !
పుట్టంగనే కేరమని ఏడుస్తం. అప్పుడు మొదలైన కన్నీళ్లు చివరి శ్వాస వరకు ప్రవహిస్తూనే ఉంటయ్. కష్టం వచ్చినప్పుడు చెంపలపై జారుతూ.. సంతోషం వచ్చినప్పుడు జలపాతం
Read Moreభలే ఐడియా : ఇలా చేస్తే.. కూలర్, ఏసీ లేకపోయినా.. మీ ఇల్లు చల్లగా ఉంటుంది..!
ఎండలు బాగా ముదిరిపోయాయి..బయటికెళ్లడం మాట అటుంచి, ఇంట్లో ఉండాలంటేనే పొయ్యిమీద కూర్చున్నట్లు ఉంటోంది.. ఏసీలు, కూలర్లు పెట్టుకున్నా అవన్నీ కరెంట్ తో నడిచ
Read Moreఎండాకాలంలో సూపర్ ఫుడ్ : ఉదయం టిఫిన్ మానేసి.. చద్దన్నం తినండి.. ఆరోగ్యమే కాదు.. వడ దెబ్బ తగలదు
ప్రస్తుతం పెరుగును చిలకడం మానేశారు. మజ్జిగ కాకుండా పెరుగే అన్నంలో వేసుకుని తింటున్నారు. కానీ ఒకప్పుడు పెరుగు బదులు మజ్జిగన్నం తినేవాళ్లు. పొద్దున్నే ట
Read Moreఅద్దె ఇంట్లో పోలీసుల సోదాలు.. గుట్టలు గుట్టలుగా రూ.500 నకిలీ నోట్ల కట్టలు..
ఓ అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.. గుట్టలు గుట్టలుగా రూ. 500 నకిలీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.. గ
Read Moreఅమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..
సీఎం చంద్రబాబు అమరావతిలో కొత్త ఇల్లు నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ( ఏప్రిల్ 9 ) శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్
Read Moreఫుడ్ క్వాలిటీ లేకుంటే చర్యలు తప్పవు : జితేశ్వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆహార భద్రత ప్రమాణాలను పాటించని హోటల్స్, రెస్టారెంట్లు, షాపుల యజ
Read Moreగిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : రఘురాంరెడ్డి
ఎంపీ రఘురాంరెడ్డి తల్లాడ, వెలుగు : గిరిజన గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఏ
Read Moreరాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో 191 కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామని కలెక్టర్ సందీప్&
Read Moreక్రిమినల్స్ పాలిటిక్స్ ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ: హోమ్ మంత్రి అనిత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని.. ఎక్కువ మంది రావాలంటూ వాట్సాప్
Read Moreకామారెడ్డి జిల్లాలో మళ్ళీ కల్తీ కల్లు కలకలం.. 110 మందికి పైగా బాధితులు
కామారెడ్డి జిల్లాలో మళ్ళీ కల్తీ కళ్ళు కలకలం రేపింది. వరుసగా రెండో రోజు కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ( ఏప్రిల్ 8 ) కామారెడ్డి జి
Read Moreరాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ పక్కాగా ఉండాలి : ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం కార్పోరేషన్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్
Read Moreకొడిమ్యాల ప్రజల చిరకాల కోరిక తీరింది : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండల ప్రజల చిరకాల కోరిక తీరిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కల
Read Moreపాపన్నపేట డీసీసీబీకి ఉత్తమ ప్రతిభా అవార్డు
పాపన్నపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో 2024 –25 సంవత్సరానికి పాపన్నపేట డీసీసీబీ బ్యాంక్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు లభించింది. ఈ మేరకు డీసీసీబీ చ
Read More