Hyderabad news

వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌‌లో మహిళ దారుణ హత్య..

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. గ్రామ శివారులోని కోట్​పల్లి ప్రాజెక్టు కెనాల్‌‌‌&zwnj

Read More

ఆర్టీసీ తార్నాక హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తర‌‌ణ.. యూనిట్ను 12 బెడ్‌‌లకు పెంపు

హైదరాబాద్​సిటీ, వెలుగు:ఆర్టీసీ ఉద్యోగుల‌‌కు మ‌‌రింత మెరుగైన వైద్య సేవ‌‌లందించ‌‌డం కోసం తార్నాక ఆస్పత్రిలోని ఎమ

Read More

మోదీ మంచి ఫ్రెండ్ అంటూనే.. ఇండియాపై ట్రంప్ ప్రతీకార సుంకం.. ఏఏ దేశంపై ఎంత విధించారంటే..

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని అంటూనే.. ఇండియాపై కూడా 26 శాతం పరస్పర స

Read More

గ్రూప్1 ర్యాంకర్లలో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్.. జనరల్ కేటగిరీలో ఏడుగురికి ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్1 ర్యాంకుల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌‌‌‌లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో పలువు

Read More

అమూల్​ రెవెన్యూ రూ.65వేల కోట్లు

న్యూఢిల్లీ: అమూల్​ బ్రాండ్‌తో పాలు, పెరుగు వంటి డెయిరీ ప్రొడక్టులను అమ్మే గుజరాత్​ కో–ఆపరేటివ్​మిల్క్​ మార్కెటింగ్​ఫెడరేషన్​లిమిటెడ్​(జీసీఎ

Read More

సుంకాలతో డేంజరే! ఇండియా ఎక్కువ టారిఫ్లు విధించే రంగాలకు మరింత నష్టం

న్యూఢిల్లీ: అమెరికా మనదేశ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తే చాలా రంగాలు నష్టపోతాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ముఖ్యంగా సుంకాల మధ్య భారీ తేడ

Read More

ఇనుప తుక్కుతో రైల్వేకు రూ.500 కోట్ల ఇన్​కం

హైదరాబాద్, వెలుగు: “మిషన్ జీరో స్క్రాప్ ” కింద ఇనుప తుక్కును విక్రయించడంతో  దక్షిణ మధ్య రైల్వేకు( 2024~25 ఆర్థిక సంవత్సరం) రూ. 501.72

Read More

కేంద్రంపై నెపం నెట్టి  తప్పించుకుంటున్నరు..బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్రానిదే: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని కేంద్ర మంత్రి

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్.. డుమ్మా కొట్టే డాక్టర్లకు చెక్

పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ప్రారంభం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధం డీఎంహెచ్‌‌‌‌వోల నుంచి ఉద్యోగుల

Read More

మిర్చి రేట్లు పెరుగుతున్నయ్.. ఇంటర్నేషనల్ మార్కెట్లో కదలికతో రైతులకు ఊరట

చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్  క్వింటాల్​పై రూ.300 నుంచి రూ.500 వరకు పెరగనున్న ధర హైదరాబాద్, వెలుగు: ఇన్నా

Read More

బీసీల రిజర్వేషన్లపై రేవంత్‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వాళ్లను ఓటు బ్యాంక్‌‌‌‌గా నే చూస్తున్నరు: కిషన్‌‌‌‌ రెడ్డి హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి

Read More

హైదరాబాద్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.112 కోట్లు

15వ ఫైనాన్స్​ కమిషన్​ కింద ఇచ్చే అవకాశం ఉంది  సిటీలో ఎయిర్ ​క్వాలిటీ పెంచేందుకు కృషి చేయాలి ఆయా శాఖల అధికారులతో బల్దియా కమిషనర్ హైదరా

Read More

ఏప్రిల్ 7న జీఆర్ఎంబీ మీటింగ్​

ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటన హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్​మేనేజ్​మెంట్​బోర్డ్​(జీఆర్​ఎంబీ) మీటింగ్ ​నిర్వహణ విషయంలో బోర్డు ఏకపక్షంగా

Read More