
Hyderabad news
రూపం మార్చుకుంటున్న బెట్టింగ్ యాప్స్
బ్లాక్ చేసిన వాటిలో అక్షరం మార్చి కొత్తవి క్రియేట్ దర్యాప్తు సంస్థల నిఘా పెరగడంతో ఆర్గనైజర్ల కొత్త ఎత్తుగడ ఢిల్లీ, ముంబై, కోల్&zwnj
Read Moreలైంగికదాడి ఘటనలో విచారణ వేగవంతం .. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ
నిందితులకు కఠిన శిక్ష పడేలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న ఐజీ నాగర్కర్నూల్&zw
Read Moreఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ ఎంక్వైరీ షురూ
ఉప్పల్ స్టేడియంలో అధికారుల విచారణ డీజీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రెండు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు హెచ్&zwnj
Read Moreవర్సిటీ భూములపై అఖిలపక్ష కమిటీ వేయాలి : మహేశ్వర్ రెడ్డి
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వెంటనే అఖిలపక్ష కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డ
Read Moreయూటీటీలో కొత్త జట్టు.. కోల్కతా థండర్బ్లేడ్స్
న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో కొత్త జట్టు చేరింది. మెగా లీగ్ నుంచి పుణెరి పల్
Read Moreజడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. తప్పెవరిది ?
మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో న్యాయమూర్తి వర్మ ఢిల్లీలో లేరు
Read More1,213 ఎకరాల్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ
పార్కింగ్ కే వెయ్యికిపైగా ఎకరాల స్థలం 154 ఎకరాల్లో సభా వేదిక, ప్రాంగణానికి ఏర్పాట్లు ఫాంహౌస్లో కేసీఆర్తో వరంగల్ జిల్లా నేతల చర్చలు
Read Moreగచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏబీవీపీలోని స్టూడె
Read Moreవరల్డ్ టాప్-100 ర్యాంక్లోకి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ స్నేహిత్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ వరల్డ్ టాప్–100 ర్యాంక్&z
Read Moreబెంగళూరులో ‘చెత్త’ పన్ను.. అమల్లోకి వేస్ట్ మేనేజ్ మెంట్ ట్యాక్స్
బెంగళూరు: బెంగళూరు వాసులపై మరో పన్నుభారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ‘చెత్త’ పన్నును అమలులోకి తెచ్చింది. ‘సాలిడ్
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి .. అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశం!
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారని బీజే
Read Moreజనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనతో పాటు కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్చేశార
Read MoreSRH vs HCA: పాత ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తాం.. సన్ రైజర్స్, హెచ్సీఏ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకున్నట్టు సన్&z
Read More