Inspects

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్ఓ : కే.చందన్ కుమార్

వైరా, వెలుగు : వైరా మండలం పూసలపాడు సొసైటీ పరిధిలోని, నారాపనేనిపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై అధికారి కే.చందన్ కుమార్ గుర

Read More

చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఇరిగేషన్​అధికారులను ఆదేశించారు. సోమవారం వ

Read More

బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ గౌతం

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు : కృషి, పట్టుదల, క్రమశిక్షణే విజయానికి కారణమని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకొని మేడ్చెల్​

Read More

పిల్లలకు దొడ్డుబియ్యం వండడమేంటి? : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు : ఖిల్లాగణపురంలోని మోడల్​ స్కూలు విద్యార్థులకు దొడ్డుబియ్యంతో అన్నం వండి పెట్టడంపై   కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆగ్రహం

Read More

మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

మక్తల్, వెలుగు: మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.  నేడు మండలంలోని కాచ్ వార్ గ్రామం

Read More

టిమ్స్ ఆస్పత్రి పనులు ఆలస్యం కావొద్దు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టిమ్స్ ఆస్పత్రి  నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించ

Read More

మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ అద్వైత్​ ఆకస్మిక తనిఖీలు

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే, పాఠశాలలు, వసతి గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవార

Read More

మెదక్ కలెక్టరేట్​లో ఏదీ భద్రత

సీపీఓ ఫైర్​ యాక్సిడెంట్​ పై విచారణకు ఆదేశించిన కలెక్టర్ గడువు ముగిసిన పరికరాలు.. రీఫిల్​ చేయని కాంట్రాక్టర్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి క

Read More

బీసీ వెల్ఫేర్ స్కూల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే

నారాయణ్. ఖేడ్, వెలుగు : నిజాంపేట మండల పరిధిలోని బాచెపల్లి మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర

Read More

హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు : రావినూతల శశిధర్

శంషాబాద్, వెలుగు: ఆలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించట్లేదని వీహెచ్​పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. శంషాబాద్

Read More

జోరందుకున్న ధాన్యం కొనుగోళ్లు..48 గంటల్లో రైతులకు చెల్లింపులు

కలెక్టర్​ రాహుల్​రాజ్ నర్సాపూర్, వెలుగు : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్  తెలిపారు.ఆదివారం

Read More

మూడో వైపు.. ముహూర్తమెప్పుడో .. ముందుకు సాగని కేయూ భూ సర్వే

కుమార్ పల్లి, గుండ్ల సింగారం వైపే సర్వే   పలివేల్పుల శివారును ముట్టుకోని ఆఫీసర్లు అటువైపే కొందరు పెద్దాఫీసర్ల ఆక్రమణలు  అందుకే సర్వ

Read More