TelanganaNews

ఓటింగ్​ శా తం పెంచేలా స్వీప్ ​కార్యక్రమాలను విస్తృతం చేయాలి.. కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 18 ఏండ్లు పూర్తిచేసుకొనే యువతను ఓటరుగా నమోదు చేయించడంతో పాటు ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేలా స్వీప్ కా

Read More

నిజామాబాద్​లో..ఐటీ హబ్​ అభివృద్ధికి కృషి

నిజామాబాద్​అర్బన్, వెలుగు: నిజామాబాద్​లోని ఐటీ హబ్​ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణ పేర్కొన్నారు. ఐటీ హబ్​ను

Read More

గవర్నర్​ను కలిసిన రెడ్​క్రాస్ ​సొసైటీ సభ్యులు

పిట్లం,వెలుగు: తెలంగాణ కొత్త గవర్నర్​పీసీ రాధాకృష్ణన్​ను పిట్లం ఇండియన్​ రెడ్​క్రాస్​సొసైటీ సభ్యులు, స్టేట్​ కమిటీ మెంబర్​సంజీవ్​రెడ్డి కలిశారు. గురువ

Read More

కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఎంపీ రేణుకా చౌదరికి  కమ్మ సంఘం నేతల వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయి కోట్ల నిధులతో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కమ్

Read More

రెండు లిఫ్ట్‌‌లతో 25 వేల ఎకరాలకు సాగునీరు ..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

సూర్యాపేట/కోదాడ, వెలుగు: కోదాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న రెండు లిఫ్ట్‌‌‌‌ల ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని డిప్యూటీ సీఎ

Read More

గుట్టకు చేరిన లక్ష్మీనారసింహుడి అఖండజ్యోతి

యాదగిరిగుట్ట, వెలుగు: శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 8న హైదరాబాద్ బర్కత్ పురాలోని యాదగిరి భవన్ నుంచి బయలుదేరిన లక్ష్మీనారసింహుడ

Read More

బట్టి, సురేఖకు సీఎం సారీ చెప్పాలి ...ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నల్గొండ అర్బన్, వెలుగు: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎండోమెంట్ మినిస్టర్‌‌‌‌ కొ

Read More

రోడ్లపై పశువులను అలా వదిలేస్తావా : యజమానికి 3 ఏళ్లు జైలు

గుజరాత్ లో  పశువులను రోడ్లపైకి వదిలిన యజమానికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది అహ్మదాబాద్ సెషన్  కోర్టు.   జూన్ 2019లో సబర్మతి పోలీస్ స్టే

Read More

జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ

మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్​గా ఏర్పాటు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల జోనల్ అలకేషన్‌‌కు సంబంధించిన జీవో 317, ఉద్యోగాల భర్

Read More

మేడారం జాతరలో తాగునీటికోసం భక్తుల కష్టాలు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: మేడారంలో తాగునీటి కోసం భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. తల్లులు గద్దెల కు చేరకముందే లక్షలాది మంది మేడారం చేరుకోగా తాగునీటి కోస

Read More

సూర్యాపేటలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

సూర్యాపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. గురువారం డీపీవో కార్యాలయంలో ఎస్పీ రాహు

Read More

భారత్‌ బంద్‌కు యూఎస్‌పీసీ సంపూర్ణ మద్దతు

నల్గొండ అర్బన్, వెలుగు: సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్‌పీసీ సంపూర్ణ మద్దతు  ప్రకటించింది. &nb

Read More