AP government

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: విజయవాడ - ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్

–ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలన పరంగా ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో సమీ

Read More

కువైట్‌ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఇటీవల కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు ఉండగా.... ఇందులో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు.   శ్ర

Read More

జగన్ ఓడిపోయాడు కానీ... చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఏపీకి 4వసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే 5ఫైళ్

Read More

అవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఇంటిదగ్గరే 7వేల పెన్షన్ ఇస్తారు.

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అవ్వ తాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను 4వేలకు పెంచిన చంద్రబాబు సర్కార్  ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్లు

Read More

జగన్ ఫోటోతోనే విద్యాకానుక పంపిణీపై క్లారిటీ

ఏపీలో ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులేస్తోంది.4వసారి ఏపీ సీఎంగా బయటలు స్వీకరించిన

Read More

వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ.. ఢిల్లీపై ఫోకస్..

ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పార్టీలోని కీలక నేతలతో భే

Read More

పింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..

ఏపీలో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం.దీంతో

Read More

టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం

టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ  దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వలవన

Read More

ఏపీ సీఎస్​గా నీరబ్​ కుమార్​

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ అపాయింట్ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయ

Read More

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

స్కూళ్ళు తెరిచే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించేంద

Read More

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...

వేసవి సెలవులు ముగుస్తున్నాయి. స్కూళ్లలో కొత్త అడ్మిషన్ల హడావుడి మొదలైంది. అడ్మిషన్ల హడావుడితో యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల పంపిణీ హడావిడి కూడా మొదలవుతుంద

Read More

ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మే 22

Read More

విద్యుత్ ప్రాజెక్టులపై వాదనలు..లిఖితపూర్వకంగా సమర్పించండి

   ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం  న్యూఢిల్లీ, వెలుగు :  కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉ

Read More