AP government
శ్వేతపత్రాల విడుదలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు నుండే వరుస సమీక్షలు నిర్వహిస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగు
Read Moreమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ.. రాజధానిపై కీలక ప్రకటన..
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటూ పాలనా పరమైన ప్రక్షాళనకు సిద్ధమైంది. నాలుగవసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
Read MoreAP News:వాలంటర్ల సేవలపై ప్రభుత్వ కీలక నిర్ణయం...
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో
Read Moreవైసీపీ పాలనలో వేధింపులకు గురైన మహిళకు సీఎం చంద్రబాబు అభయహస్తం..
వైసీపీ హాయంలో వేధింపులకు గురైన ఆరుద్రను సీఎం చంద్రబాబు ఆదుకున్నారు.తన కుమార్తె సాయి లక్ష్మితో కలిసి చంద్రబాబును కలిసిన ఆరుద్రకు 5లక్షల ఆర్థిక సాయం, పద
Read Moreఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: విజయవాడ - ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్
–ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలన పరంగా ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో సమీ
Read Moreకువైట్ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఇటీవల కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు ఉండగా.... ఇందులో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు. శ్ర
Read Moreజగన్ ఓడిపోయాడు కానీ... చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఏపీకి 4వసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే 5ఫైళ్
Read Moreఅవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఇంటిదగ్గరే 7వేల పెన్షన్ ఇస్తారు.
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అవ్వ తాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను 4వేలకు పెంచిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్లు
Read Moreజగన్ ఫోటోతోనే విద్యాకానుక పంపిణీపై క్లారిటీ
ఏపీలో ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులేస్తోంది.4వసారి ఏపీ సీఎంగా బయటలు స్వీకరించిన
Read Moreవైసీపీ ఎంపీలతో జగన్ భేటీ.. ఢిల్లీపై ఫోకస్..
ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలోని కీలక నేతలతో భే
Read Moreపింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..
ఏపీలో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం.దీంతో
Read Moreటీటీడీ ఛైర్మన్ కరుణాకర్రెడ్డి రాజీనామాను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వలవన
Read Moreఏపీ సీఎస్గా నీరబ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ అపాయింట్ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయ
Read More












