AP government

పోలవరం పొమ్మంది..దిక్కుతోచని స్థితిలో ఆదివాసీలు

భద్రాచలం, వెలుగు: గోదావరి వెంట చెట్టు, పుట్టలను నమ్ముకొని బతికిన వేలాది మంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో వెళ్లగొట్టేందుకు ఆం

Read More

కత్తి మహేశ్ మృతిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చ

Read More

గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు

అయిజ, వెలుగు: ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) రైట్ కెనాల్ నిర్మాణాన్ని ఏపీ సర్కారు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. పోలీస్ పహారా మధ్య

Read More

ఒక్క విద్యార్థి చనిపోయినా రూ.కోటి పరిహారం ఇవ్వాలి

ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న ఏపీకి సుప్రీంకోర్టు హెచ్చరిక   న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామన్న ఆంధ్రప్రదే

Read More

బోర్డు పరీక్షల నిర్వహణపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వ

Read More

ఏపీలో ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక

Read More

చుక్కలమందు తప్ప ఆనందయ్య ఔషధాలకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేసే మందుకు అనుమతి నిరాకరించింది. &nbs

Read More

బ్లాక్​ ఫంగస్​ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం ఏపీలో ఆరోగ్యశ్రీలోకి బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్‌మెంట్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మరో

Read More

ఏపీలో సిటీ స్కాన్ ధర రూ.3 వేలు

ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు –ఏపీ ప్రభుత్వం అమరావతి: కరోనా మహమ్మారి సునామీలా చుట్టేస్తున్న సమయంలో సిటీ స్కాన్ ధర 3 వేలు మాత్రమే

Read More

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అక్కసు

పాలమూరు, డిండి ప్రాజెక్టులను కృష్ణా పరిధిలోకి తేవొద్దట కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లెటర్ ఏపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల

Read More

భారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు

తిరుపతి: అలిపిరి దగ్గర ఉన్న టోల్‌గేట్‌ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్‌గేట్‌ ఛార్జీల్లో సవరణల

Read More

ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్(ఎస్‌ఈస

Read More

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వ

Read More