AP government
భారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు
తిరుపతి: అలిపిరి దగ్గర ఉన్న టోల్గేట్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్గేట్ ఛార్జీల్లో సవరణల
Read Moreఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈస
Read Moreసుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వ
Read Moreఇంటికే రేషన్.. ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
అమరావతి: బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డోర్ డెలివరీల కోసం 9,260
Read Moreటపాసులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రెం
Read Moreఏపీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం.. 8 మంది విద్యార్థులకు కరోనా
దేశవ్యాప్తంగా రోజూ వేల కొద్దీ కరోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రభుత్వాలు స్కూళ్లను తెరుచుకోడానికి కూడా అనుమతివ్వడం తెలిసిందే. అయితే
Read Moreపుష్కరాల నేపథ్యంలో.. కఠిన ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో తుంగభద్ర పుష్కరాలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా వ్యాపించకుండా పలు జాగ్రత్తలతో ఈ ఏర్పాట్లు చేశారు. 12 ఏళ్ల
Read Moreమద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాక్
మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తేవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ లేకుం
Read More‘సంగమేశ్వరం’పై ముందుకెళ్లొద్దు
ఏపీకి మళ్లోసారి లెటర్ రాసిన కృష్ణా బోర్డు హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్ పనులపై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా
Read Moreహైదరాబాద్కు స్పీడ్ బోటులు పంపనున్న ఏపీ ప్రభుత్వం
హైదరాబాదులో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తక్షణం స్పందించారు. వెంట
Read Moreకృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లెటర్
కృష్ణాలో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ కృష్ణా బోర్డుకు లెటర్ రాసింది ఏపీ సర్కార్. పోతిరెడ్డిపాడుకు 66 టీఎంసీలు, హంద్రినీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డ
Read Moreపరిశ్రమల్లో వరుస ప్రమాదాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
అమరావతి: ఏపీలోని పలు పరిశ్రమల్లో ఇటీవల వరుస ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి జగన్ సర్కార్ కీల
Read More16 లక్షలకు చేరువలో ఏపీ కోవిడ్ పరీక్షలు
వారం రోజుల్లో 3.11 లక్షల మందికి పరీక్షలు అమరావతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచుతోంది ఏపీ ప్రభుత్వం. తద్వారా వైరస్
Read More












