అమరావతి: కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగంకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది.
టపాసులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఆంధ్రప్రదేశ్
- November 12, 2020
లేటెస్ట్
- రేషన్ బియ్యం రీ సైకిల్ దందా
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..పాలమూరుకు జాతీయ హోదా : చల్లా వంశీచంద్రెడ్డి
- ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్
- ఫారిన్ వెళ్లెటోళ్ల కోసం ఎంటర్ప్రైజ్ ఎఫ్ఎక్స్ కార్డ్
- 20 రూపాయలకే భోజనం..రూ.50కే స్నాక్స్
- వెస్ట్సైడ్ 233వ స్టోర్ షురూ
- నూడుల్స్ ప్యాకెట్లలో రూ.2 కోట్ల డైమండ్స్
- మంగళవారం రూ.1,450 తగ్గిన బంగారం ధర
- విస్తరణకు ఏటా రూ.100 కోట్లు
- చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్