తిరుపతి: అలిపిరి దగ్గర ఉన్న టోల్గేట్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్గేట్ ఛార్జీల్లో సవరణలు చేసింది. టోల్ చార్జీలను పెంచుతూ గతేడాది మార్చిలో తితిదే బోర్డు చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. అలిపిరి ఘాట్రోడ్డులో వెళ్లే బైక్ల టోల్ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కార్లు, జీపులు, టాటాఏస్, టాక్సీలకు రూ.15 నుంచి రూ.50 మినీ బస్సులు, మినీ లారీలకు రూ.50 నుంచి రూ.100కి పెంచింది. లారీ, బస్సుల టోల్ ఫీజును రూ.100 నుంచి రూ.200కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
భారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు
- ఆంధ్రప్రదేశ్
- February 26, 2021
లేటెస్ట్
- శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు