ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున డోసులు, మిగిలిన వాటిలో ఒక్కో జిల్లాల్లో 50వేలకు పైగా డోసులు సిద్ధంగా ఉంచారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులు రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది ఉన్నారు. వీరిలో నిన్నటి వరకు 28% మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన వారిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించింది. గతంలో ఒకేరోజు 6 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటివరకూ ఏపీలో కోటి 22 లక్షల 83 వేల 479 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
ఏపీలో ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్
- తెలంగాణం
- June 20, 2021
లేటెస్ట్
- మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు
- త్వరలో మరిన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు.. భూములిస్తేనే అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- కూతురి జ్ఞాపకాలతో అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన తండ్రి
- Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టర్ తో ఉండాలి
- పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి
- RR vs DC: సౌతాఫ్రికా స్టార్ పేసర్ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
- ఎంపీ బండి సంజయ్పై కేసు
- సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి: సీఎం జగన్
- Tillu Square: టిల్లు స్క్వేర్ మీడియాకి నో షోస్..నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం!
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్