AP government
ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా ఆక్సిజన్ ప్లాంట్లు
అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్త
Read Moreఆర్జీవీని చర్చలకు ఆహ్వానించిన పేర్ని నాని
హైదరాబాద్: సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై చర్చించేందుకు రావాల్సిందిగా మంత్రి పేర్ని నాని నుంచి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పిలుపు వచ్
Read Moreసినీ ఇండస్ట్రీని కాపాడి తీరుతాం
విజయవాడ: సినిమా ఇండస్ట్రీని తప్పకుండా కాపాడి తీరుతామని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై జారీ చేసిన జీవో రద్
Read Moreసినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవో రద్దు
అమరావతి : సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థా
Read Moreఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్
‘పోలవరం’లో అతిక్రమణలకు రూ.120 కోట్ల జరిమానా పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడికి కలిపి రూ.123 కోట్ల ఫైన్
Read Moreసిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ, తెలంగాణ సర్కార్లు
అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరి కన్నుమూసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హాస్పిటల్ ఖర్చులను ఏపీ సర్కార్ చెల్లించింది. దాంతో సిరివెన్
Read Moreకరోనా పరిహారం.. మృతుడి ఫ్యామిలీకి రూ.50 వేలు
అప్లై చేసుకున్న రెండు వారాల్లో చెల్లింపు కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు ఉత్తర్వులిచ్చిన జగన్ ప్రభుత్వం అమరావ
Read Moreప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం
హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత
Read More24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం
Read Moreఏపీలో మటన్ మార్ట్ లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్ట్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భా
Read Moreసినిమా టికెట్ల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు సినిమా టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
Read Moreఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జాయి
Read Moreకృష్ణాలో 70% నీళ్లు మాకే..ఫిఫ్టీ- ఫిఫ్టీకి ఒప్పుకోని ఏపీ
కృష్ణా నీళ్లల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనను తాము ఒప్పుకోబోమని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ఈ వాటర్ ఇయర్లో తమకు
Read More












