AP government

24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం

Read More

ఏపీలో మటన్ మార్ట్ లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్ట్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భా

Read More

సినిమా టికెట్ల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు సినిమా టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Read More

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జాయి

Read More

కృష్ణాలో 70% నీళ్లు మాకే..ఫిఫ్టీ- ఫిఫ్టీకి ఒప్పుకోని ఏపీ

కృష్ణా నీళ్లల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనను తాము ఒప్పుకోబోమని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ఈ వాటర్ ఇయర్​లో తమకు

Read More

పోలవరం పొమ్మంది..దిక్కుతోచని స్థితిలో ఆదివాసీలు

భద్రాచలం, వెలుగు: గోదావరి వెంట చెట్టు, పుట్టలను నమ్ముకొని బతికిన వేలాది మంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో వెళ్లగొట్టేందుకు ఆం

Read More

కత్తి మహేశ్ మృతిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చ

Read More

గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు

అయిజ, వెలుగు: ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) రైట్ కెనాల్ నిర్మాణాన్ని ఏపీ సర్కారు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. పోలీస్ పహారా మధ్య

Read More

ఒక్క విద్యార్థి చనిపోయినా రూ.కోటి పరిహారం ఇవ్వాలి

ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న ఏపీకి సుప్రీంకోర్టు హెచ్చరిక   న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామన్న ఆంధ్రప్రదే

Read More

బోర్డు పరీక్షల నిర్వహణపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వ

Read More

ఏపీలో ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక

Read More

చుక్కలమందు తప్ప ఆనందయ్య ఔషధాలకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేసే మందుకు అనుమతి నిరాకరించింది. &nbs

Read More

బ్లాక్​ ఫంగస్​ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం ఏపీలో ఆరోగ్యశ్రీలోకి బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్‌మెంట్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మరో

Read More