ap news
సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనోజ్, మోహన్ బాబు గొడవల సమయంలో జర్నలిస్ట్పై మోహన్ బాబు దాడి చేసిన కేసులో మధ్యంతర ఉ
Read Moreసభలో హరీష్ రావు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్.. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై షార్ట్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్ పార్లమ
Read Moreతెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 21 నుంచి ఎప్పటివరకంటే..
హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహి
Read Moreదుబారా కాదు.. సంక్షేమమే.. అసెంబ్లీలో లెక్కలతో సహా డిప్యూటీ సీఎం భట్టి వివరణ
హైదరాబాద్: తెలంగాణలో అప్పులపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య షార్ట్ డిస్కషన్ జరిగింది. అప్పులపై జరిగిన ఈ చర్చలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ
Read Moreరాష్ట్రంలో మొత్తం అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు : డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క
అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై స్వల్పకాల చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం అప్పుల వివరాలను వెల్లడించారు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క. రాష్ట్రం
Read Moreజమిలి ఎన్నికలపై జేపీసీ.. కమిటీలో 21 మంది లోక్ సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు
జమిలి ఎన్నికల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేసింది. బీజేపీ లోక్ సభ ఎంపీ పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేస
Read Moreకరెంట్ లేదని కొవ్వొత్తి వెలిగించి పడుకుంది.. నిద్రలోనే సజీవ దహనం అయ్యింది
మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలిగించి పడుకోగా ప్రమాదవశాత్తు పడుకున్
Read Moreజానపద గాయని శృతి జీవితం విషాదాంతం.. ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజులకే..
సిద్ధిపేట: సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫ్రెండ్ షిప్, లవ్ అంటూ ఫేస్ బుక్, ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తుల వల్ల ప్రాణాలు పోతున్నాయి.
Read Moreపెను విషాదం నింపిన ముంబై బోటు ప్రమాద ఘటన.. 13 మంది జల సమాధి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో బోటు ప్రమాదం జరిగింది. తొలుత ఈ ఘటనలో ఒకరు మాత్రమే చనిపోయినట్లు, మిగిలిన వారిని రెస్క్యూ టీం రక్షించినట్లు వార్తలొచ్చ
Read Moreవంద కోట్లలో ఒక గుడ్డు.. వేలంలో రూ.21 వేలు పలికింది.. అంత అరుదైన ఎగ్గా?
మీరు చూసింది నిజం. గుడ్డు.. వేలంలో 21 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. ‘‘వన్ ఇన్ బిలియన్’’ అని పిలవబడే ఈ ఎగ్.. 21 (200 పౌండ్లు) వ
Read Moreపరిపాలనా సౌలభ్యం కోసమే మూడు భాషల ఫార్ములా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలోకి బ
Read Moreకేటీఆర్ బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతుండ్రు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కేటీఆర్ను అరెస్ట్చేస్తే శాంతిభద్రతల సమస్య సృష్టించాలని బీఆర్ఎస్నాయకులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్అన్నారు.  
Read Moreకేసీఆర్ ఫాంహౌస్కు రోడ్లు వేసుకున్నారు.. ఓఆర్ఆర్ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి వచ్చే మార్చిలోగా భూసేకరణ కేసీఆర్ ఫాంహౌస్ కోసం 600 కోట్లతో రోడ్లు వేసిండ్రు వచ్చే మార్చి నాటికి రీజినల్
Read More












