BJP Public Meeting

బీజేపీ ఉన్నంత వరకు పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుంది: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండ

Read More

వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోంది: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. దేశం తప్పుడు వ్

Read More

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని.. ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: మోదీ

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని హాట్

Read More

తెంలగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలి: ప్రధాని మోదీ

మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా కూటమి మూడోస్థానానికి పడిపోయిందన్నారు. ఎన్డీఏ

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా

మోదీ మళ్లీ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కు  మూడో స్థానం పక్కా అని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.  నిజామాబాద్ సభలో మాట్లాడిన అమిత్

Read More

ప్రపంచం అబ్బురపడేలా మోదీ పరిపాలన: కిషన్ రెడ్డి

గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బ

Read More

కేసీఆర్​ను కటకటాల్లో పెట్టి తీరుతం: అమిత్ షా

కరీంనగర్/​పెద్దపల్లి: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి ఓటు వేస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని కేంద్ర హోంశాఖ మంత

Read More

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి.. కేసీఆర్​ను జైలుకు పంపుతం: నడ్డా

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుంటే, కమీషన్ల కోసం ఆ నిధులను బీఆర్ఎస్ సర్కార్ దారి మళ్లిస్తున్నదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపిం

Read More

మోడీ షెడ్యూల్ మళ్లీ మారింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో మరోసారి మార్పులు జరిగాయి. సెప్టెంబరు 30వ తేదీకి బదులు అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మహబూబ్ నగర్ కు

Read More

సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవం అనేవాళ్లు మూర్ఖులు

సెప్టెంబర్ 17వ తేదీని సమైక్యతా దినోత్సవం అనే వాళ్లు మూర్ఖులన్నారు కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అధికారంలోకి రాకముందు సెప్టెం

Read More

బీజేపీ చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు.. జనసమీకరణపై స్పెసల్ ఫోకస్ 

తెలంగాణ బీజేపీ ఏప్రిల్ 23న చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. జనసమీకరణపై సీరియ

Read More

ఏప్రిల్ 23న చేవేళ్లకు అమిత్ షా.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23వ తేదీన చేవెళ్లకు రానున్నారు. ఈనెల 23న లక్ష మందితో చేవెళ్లలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. చేవెళ్ల బహిరంగ సభ

Read More

మోడీ ప్రోగ్రామ్‌కు కేసీఆర్..వెళ్తరా..లేదా?

19న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని గతంలో ఐదుసార్లు ఆయనకు స్వాగతం పలకని కేసీఆర్‌ ఈసారి ఆహ్వానించే చాన్స్ ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాల్ల

Read More