Bjp
గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేయించే బాధ్యత మహిళలదే: రాజగోపాల్ రెడ్డి
గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసి వేయించే బాధ్యత మహిళలు తీసుకోవాలన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మెప్మా
Read Moreరోశయ్య వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం..హైదరాబాద్ లో ఆయన విగ్రహం పెడతాం : సీఎం రేవంత్
హైదరాబాద్ లో దివంగత నేత, తెలంగాణ మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోశయ్య వర్ధంతి సభలో మాట్లాడిన రేవంత్.. రోశయ
Read Moreగత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఓల్డ్ బస్టాండ్, విద్య న
Read Moreఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు
సబ్బండ వర్గాలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ మొదటి పదేండ్ల బీఆర్ఎస్ గడీల పాలనలో ఆగమైపోయింది. అధికారం ఫామ్హౌస్కే పరిమితమై అన్ని రంగ
Read Moreఏడో రోజు సజావుగా సాగిన పార్లమెంట్ సెషన్స్
ఉభయసభల్లో స్వల్ప ఆందోళనలు, వాకౌట్ల మధ్య సాగిన సమావేశాలు న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు
Read Moreకాంగ్రెస్ హయాంలోనే సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
లోక్ సభలో ఎంపీకొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్య బ్యాంకింగ్ బిల్లుపై విపక్షాల మధ్యే స్పష్టత లేదని ఎద్దేవా న్యూఢిల్లీ, వెలుగు: బ్యాంక
Read Moreతెలంగాణలో లౌకికవాదాన్ని కాపాడుకోవాలి : ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. లౌకికవ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటం
Read Moreతెలంగాణలో వచ్చేది బీసీ సర్కారే.. బీసీలకు చట్టపరమైన వాటా దక్కాల్సిందే
బీసీల్లో రాజకీయ చైతన్యం మొదలైంది వారికి చట్టపరంగా రావాల్సిన వాటా దక్కాల్సిందే: తీన్మార్ మల్లన్న న్యూఢిల్లీ, వెలుగు: బీసీల్లో రాజకీయ చైతన్యం
Read Moreయాక్టింగ్ చింపేశాడు : రామాయణం నాటకంలో రాక్షసుడు.. వేదికపైనే పందిని చంపి తినేశాడు
నాటకం పేరుతో స్టేజిపైనే పందిని చంపి మాంసం తిన్న ఘటనలో స్టేజి ఆర్టిస్టుని అరెస్ట్ చేసిన విషయం ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో వెలుగు చూసింది. పూర్
Read Moreపార్లమెంట్ వింటర్ సెషన్స్ హైదరాబాద్లో పెట్టాలి: కేఏపాల్
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్లో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డి
Read Moreమోదీ ప్రభుత్వ విధానాలతో రైతుల బతుకులు ఆగమాగం
బీజేపీ సారథ్యంలోని మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా రైతుల బతుకులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశప్రజలకు, &
Read Moreపార్లమెంట్లో అదానీ రగడ..చర్చకు ప్రతిపక్షాల పట్టు
చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి సభ్యుల నిరసన అదానీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మణిపూర్, సంభాల్ హింసపై చర్
Read Moreమేడిగడ్డ బ్యారేజీలు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోలే
కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిటైర్డ్ ఎస్ఈ మురళీ కృష్ణ 2019లో వరదలొచ్చినయ్ సుందిళ్ల, అన్నారంలో బుంగలుపడ్డయ్ 15 మీటర్ల ఎత్తు దాటితే డ్యామ్లుగా
Read More












