Bjp

రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతం..ఎవరైనా అడ్డుకుంటే వీపులు పగుల్తయ్: సీఎం రేవంత్ రెడ్డి

సెక్రటేరియట్ లో  రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్న

Read More

దేశ సంపదను అదానీ దోచుకుంటున్నారు.. జేపీసీతో విచారణ జరిపించాలి

దేశ సంపదను మోదీ అదానీకి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు నిర్వహించిన ఆందో

Read More

బీజేపీ.. ఈడీతో వ్యాపారవేత్తలపై దౌర్జన్యం చేస్తోంది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బీజేపీ ఈడీతో వ్యాపార వేత్తలపై  దౌర్జన్యం చేయిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సెబీ అక్రమాలపై హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో

Read More

జైలు నుంచి ఆస్పత్రికి కవిత.. జ్వరానికి ట్రీట్ మెంట్

లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.  కాసేపటి క్రితమే కవితకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద

Read More

అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరం.. డిప్యూటీ సీఎం పవన్

అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్. అచ

Read More

గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన.. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తుకు డిమాండ్..

హ్యదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు

Read More

డీహెచ్ పోస్ట్ భర్తీకి సర్కారు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులోగా ఫుల్ టైమ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తును వేగవంత

Read More

దళిత బంధులో అక్రమాలు జరిగినయ్

బషీర్ బాగ్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పలువురు దళిత మహ

Read More

ధరణి గాయాలకు శాశ్వత మందు

ధరణి పేరుతో ఉత్పన్నమైన అనేక భూసమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కారు కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్వోఆర్‌‌‌&

Read More

హసీనాను అప్పగించండి... భారత్​ను కోరిన బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ

ఢాకా: భారత్​లో ఆశ్రయం పొందుతున్న షేక్​హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ (బీఎన్పీ) డిమాండ్​ చేసింది. ఆమెను చట్టబద్ధంగా అప

Read More

కేటీఆర్ ధర్నా హాస్యాస్పదం... చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల, వెలుగు:  రైతులందరికీ రుణ మాఫీ వరిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు.  నగదు జమ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచ

Read More

జన్వాడ ఫాంహౌస్ బఫర్ జోన్ లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తా : కేటీఆర్

తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  తెలిసిన మిత్రుడిది లీజుకు మాత్రమే  తీసుకున్నానని చెప్పారు. జన్వ

Read More

మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతోంది..మిగతా పార్టీలకు బీజేపీకి చాలా తేడా : కిషన్ రెడ్డి

మాస్ పార్టీగా బీజేపీ ఎదుగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.   పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు సభుత్వ నమోదు బీజేపీ మాత్రమే చేస్తుందన

Read More