case
ఇండోనేషియా వ్యక్తులపై కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇండోనేషియా నుండి వచ్చిన విదేశీయులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో ఇండోనేషియా నుండి వేములవాడకు వచ్చిన విదేశ
Read Moreరూల్స్ పాటించని ఇద్దరిపై కేసు నమోదు
నల్గొండ క్రైం, వెలుగు: నల్గొండలోని కంటైన్మెంట్ జోన్లపరిధిలో రూల్స్ పాటించని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతోపాటు, ఆరు వాహనాలను సీజ్ చేశామనినల్గొండ
Read Moreఇద్దరు మటన్ వ్యాపారులపై కేసు
మెదక్ టౌన్, వెలుగు : సోషల్డిస్టెన్స్ పాటించకుండా మటన్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు హవేళి ఘనపూర్ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు.
Read Moreమహిళా కేసులో నిర్లక్ష్యం: CI, SIలు సస్పెన్షన్
వైజాగ్: పలు కేసుల దర్యాప్తులో ఆలస్యంగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సైబర్ క్రైమ్ సీఐ, ఎస్ ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవ
Read Moreమరో టెన్షన్..నిజాముద్దీన్ తరహాలో యూపీలో దియోబంద్ కు వెళ్లిన వారికి కరోనా
దేశ వ్యాప్తంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మర్కజ్ సమావేశం సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ఈ సమావేశం తర్వాత దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ
Read More10 మంది ఇండోనేషియన్లపై కేసు నమోదు
10 మంది ఇండోనేషియా దేశస్థులు, మరియు రామగుండం లోని ఒక మసీద్ ఇమామ్ పై రామగుండం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు. మార్చి-14న ఉదయం వారు ఢిల్లీ నుండి సంపర్క్ క్
Read Moreకరీంనగర్ లో కరోనాకు కారణమైనవారిపై కేసులు
కరీంనగర్ లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. కరోనా వైరస్ విస్తరించడానికి కారణమైన పదిమంది ఇండోనేషియన్లతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశ
Read Moreభారత్ లో 6కు చేరిన కరోనా మరణాలు
కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. మృతుల సంఖ్య పెరుగుతుంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా.. పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి చికిత్
Read Moreమచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో రూ.6.71 కోట్ల కుంభకోణం
మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో రూ. 6.71కోట్ల కుంభకోణం జరిగినట్టు తేల్చారు బ్యాంక్ ఉన్నతాధికారులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చింతలపూడి పోలీసులకు ఫ
Read Moreయెస్ బ్యాంక్ షేక్.. దేశ వ్యాప్తంగా డిపాజిటర్ల గగ్గోలు
విత్డ్రా కోసం బ్రాంచ్లు, ఏటీఎంల ముందు జనం క్యూ పైసలెటుపోవన్న కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ రిజొల్యూషన్ ప్లాన్ రెడీ చేశామన్న ఆర్బీఐ ఇన్వెస్ట్
Read Moreఢిల్లీలో మరో కరోనా పాజిటివ్..31కి చేరిన కేసులు
భారత్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. థాయ్ లాండ్ నుంచి వచ్చిన ఢిల్లీ వాసికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు
Read Moreజెట్ బాస్ గోయల్పై మనీ లాండరింగ్ కేసు
ముంబై: జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్పై ఈడీ మనీలాండరింగ్ కేసు బుక్ చేసింది. ఆయనతో పాటు మరికొందరిపై ఈ కేసు దాఖలు చేసినట్టు ఈడీ ఆఫీసర్లు తెలిపా
Read Moreఫ్లిప్కార్ట్ ఫౌండర్ భన్సల్పై కట్నం కేసు
బెంగళూరు: ఆన్లైన్ షాపింగ్ కంపెనీ ఫ్లిప్కార్ట్ కో–ఫౌండర్ సచిన్ భన్సల్పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కట్నం కోసం వేధిస్తున్నారని గత నెల 28న బెం
Read More