![వెలుగు కార్టూన్ : మన పోరాటం వల్లనే వర్షాలొస్తున్నాయి.. వరదలొస్తున్నాయి.. పంటలకు నీళ్లొస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్](https://static.v6velugu.com/uploads/2024/07/cortoon_2zUQO1xsX8_172x97.jpg)
center
క్రెడాయ్ నేషనల్ మెంబర్గా మధుసూదన్ రెడ్డి
మంచిర్యాల, వెలుగు: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) నేషనల్ కౌన్సిల్ మెంబర్గా మంచిర్యాల జిల్లా కేంద్రానిక
Read Moreజడ్చర్లను పరిశ్రమల కేంద్రంగా మార్చుతా : కేసీఆర్
ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి నిఖార్సైన లీడర్ మహబూబ్నగర్/జడ్చర్ల, వెలుగు : 'హైదరాబాద్కు దగ్గరగా జడ్చర్ల ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను
Read Moreతెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలే : రాజీవ్ చంద్రశేఖర్
కోదాడ,వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
Read Moreపోలింగ్ స్టేషన్లలో సౌలతులు కల్పించాలి : తేజస్ నంద లాల్ పవార్
వనపర్తి, వెలుగు: జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సౌలతులు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. శుక్రవారం వనపర్తి మ
Read Moreఅంగన్వాడీ వర్కర్లు, పోలీసుల మధ్య ఘర్షణ
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీ టీచర్లు, పోలీసుల మధ్య
Read More33 మంది తెలంగాణ నేతన్నలకు .. కేంద్రం రూ.30 లక్షల సాయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. ఇ
Read Moreమహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్ కుమార్ గౌడ్ఆరోపించారు. ఎప్పుడు అమలు చేస
Read Moreగోదావరి తీరంలో ..బీఆర్ఎస్కు వరద పోటు
ముదురుతున్న ముంపు బాధితుల భూ పోరాటాలు మున్నేరు రక్షణ గోడలకు రూ.69కోట్లు.. భద్రాద్రి కరకట్టలకు నిధులేవీ? భద్రాచలం,వెలుగు : గోదావర
Read Moreగ్యాస్ సిలిండర్పై రూ.200 తగ్గింపుతో ఎంతో మేలు : బీజేపీ
ప్రధాని మోదీ ఫొటోకు బీజేపీ నేతల పాలాభిషేకం హైదరాబాద్/బడంగ్ పేట/మహేశ్వరం/షాద్ నగర్, వెలుగు : కేంద్రం గ్యాస్ సిలిండర్&zw
Read Moreఎమ్మెల్యే నిర్లక్షానికి నస్కల్ రోడ్డు నిదర్శనం
మెదక్ (నిజాంపేట), వెలుగు : నిజాంపేట మండల కేంద్రం నుంచి మేజర్ గ్రామ పంచాయతీ నస్కల్ కు వెళ్లే మెయిన్ రోడ్డును సోమవారం పీసీసీ అధికార ప్రతినిధి బాలకృష్ణ,
Read Moreచేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని రాస్తారోకో
చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లాలో అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష జేఏసీ శుక్రవారం స్థానిక గాం
Read Moreతెలంగాణ నుంచే కేంద్రానికి నిధులిస్తున్నం: నామానాగేశ్వర్ రావు
తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోందన్నారు బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు. తెలంగాణకు సాయం చేస్తున్నట్లుగా కేంద్రం అబద్ధాలు చెబుతోందన్నారు.
Read Moreఒక్కో ఎగ్జాం ఒక్కో జిల్లాలో రాయాల్నా
హైదరాబాద్, వెలుగు : యూపీఎస్సీ కూడా అభ్యర్థి కోరిన జిల్లాలోనే ఎగ్జాం సెంటర్ను ఏర్పాటు చేస్తుందని, కానీ మన రాష్ట్రంలో గురుకుల అభ్యర్థులు మాత్రం మూడు పే
Read More