CM KCR

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వడ్లు కొనకపోతే.. ఇంకెవరూ కొనరు

నర్సింహులపేట, వెలుగు : సీఎం కేసీఆర్ వడ్లు కొనకపోతే రూ. 1500 కూడా ఎవరూ కొనరని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌‌‌‌&

Read More

కేసీఆర్​ రైతులను మోసం చేసిన్రు.. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

నార్కట్​పల్లి, వెలుగు : రైతులకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, యం

Read More

జూన్​లో క్లారిటీ ఇస్త.. రాజకీయ భవిష్యత్తుపై జూపల్లి కామెంట్​

జూన్​లో క్లారిటీ ఇస్త.. రాజకీయ భవిష్యత్తుపై జూపల్లి కామెంట్​ మాతో కలిసి రావడానికి చాలా మంది రెడీగా ఉన్నరు ఎవరెవరు వస్తారనేది త్వరలోనే చూస్తరు

Read More

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌ : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్

Read More

అసద్ కో గుస్సా కైకూ..? బీఆర్ఎస్ తో ఎంఐఎంకు చెడిందా!

కేసీఆర్ తీరును ఎందుకు తూర్పారబట్టారు? ఒంటరిగా పోటీ చేస్తే నష్టమెవరికి? 19 చోట్ల పతంగ్ పార్టీకి ఓటు బ్యాంకు విన్నింగ్ ఫ్యాక్టర్ ను డిసైడ్ చేసే చాన్స

Read More

ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గలేదు :  చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ రాష్ర్టంలో ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గిందనడం నిజం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణికి సమ

Read More

బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పో

Read More

రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం..మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆద

Read More

పర్మినెంట్​ చేయాలి...వర్సిటీల్లో కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల నిరసన

మహబూబ్​నగర్, వెలుగు : వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. 2008-–09 నుంచి డ్యూటీలు చేస్తున్నా, తమ

Read More

సెక్రటేరియెట్ దగ్గర్లో ట్విన్ టవర్లు!..వివిధ శాఖల హెచ్ఓడీల కోసం

హైదరాబాద్, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల డైరెక్టరేట్ కార్యాలయాలు, కమిషనర్ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కొత్త సెక్రటేరియెట్‌‌‌‌&zwn

Read More

ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నోటీసులు..రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు కు IRB సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ IRB  సంస్థ  

Read More

ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు తీసుకోవాలె : ఆర్ కృష్ణయ్య

దళిత బంధు స్కీంను ఎమ్మెల్యేల పరిధి నుంచి తీసివేయాలన్నారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యం

Read More

సీఎం కేసీఆర్ ​వల్ల రాష్ట్ర భవిష్యత్‌ వెనక్కి

తంగళ్లపల్లి, వెలుగు: దశాబ్ద కాలంపాటు దోచుకుని రాష్ట్ర భవిష్యత్తును వెనక్కి నెట్టిన ఘనత కేసీఆర్‌‌ది అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకర్గ ఇన్&zwn

Read More