Congress Leader

అదానీ గ్రూప్ ప్రజలను దోచుకుంటోంది : రాహుల్ గాంధీ

బొగ్గు దిగుమతికి ఖర్చు ఎక్కువ చేస్తున్నది: రాహుల్ గాంధీ ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ఫైర్ న్యూఢిల్లీ: దేశ ప్రజలను అదానీ గ్రూప్ దోచుకుంటున్నదన

Read More

రేవంత్ 65 సీట్లను రూ. 600 కోట్లకు అమ్ముకుండు: విజయ్ కుమార్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై  సంచలన  ఆరోపణలు చేశారు ఆ పార్టీ  సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్. గద్వాల అసెంబ్లీ టికెట్ ను రూ. 10 క

Read More

బీఆర్ఎస్​ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు : షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్​ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గంలోన

Read More

పసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు

మెట్ పల్లి, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివార

Read More

కర్నాటక కాంగ్రెస్​ నేత ఇంట్లో 42 కోట్లు పట్టివేత.. స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్లు

తెలంగాణలో పంచేందుకేనని అనుమానాలు బెంగళూరులో 25 ప్రాంతాల్లో అధికారుల సోదాలు లీడర్​ ఇంట్లో 23 కార్టన్ల నిండా కట్టల కొద్దీ డబ్బు గుర్తింపు ఇప్పట

Read More

రైతులకు ఒకేసారి .. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్కే సాధ్యం

రేగోడ్​, వెలుగు: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయగలిగిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్​ ఎలక్షన్​ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్స

Read More

కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్​అలీ

 కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్​ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో

Read More

బీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్​ లీడర్​ కుంభం అనిల్​కుమార్​ రెడ్డి చెప్పారు

Read More

వచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది: తుమ్మల నాగేశ్వర్ రావు

బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ మ

Read More

కరీంనగర్ లో జయపాల్‌‌‌‌రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్​

కరీంనగర్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ లీడర్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్‌‌‌‌రెడ్డి బర్త్​డే వేడుకలు ఆదివారం జయపాల్ రెడ్డి మిత

Read More

సోదరభావంతో పండుగలు జరుపుకోవాలి : కొత్త జయపాల్‌‌‌‌ రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లో హిందూ, ముస్లింలు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, కొంతమంది ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వారితో &nb

Read More

జెండా మోసినోళ్లకే టికెట్​ ఇవ్వాలి : సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డి

నాగర్​కర్నూల్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డ వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్​ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాం

Read More

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. ఎప్పుడు..? ఎక్కడ నుంచి..?

ఢిల్లీ : మొదటి విడత భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధ

Read More