Congress Leader
కేరళ డిప్యూటీ స్పీకర్ గా షానిమోల్ ఉస్మాన్..35 ఏళ్లలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ
కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా షానిమోల్ ఉస్మాన్ ఎన్నికయ్యారు. కేరళ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో ఆమె విజయం సాధించి ఆ పదవిని దక్కించుకున్నారు.
Read Moreఉప్పల్ పోలీసుల తీరుపై సీపీ సీరియస్.. దాడి కేసులో కాంగ్రెస్ లీడర్ కు సపోర్ట్ చేశారని ఆరోపణలు
పీఎస్లో దంపతులతో కాళ్లు మొక్కించారని సమాచారం విచారణకు ఆదేశం త్వరలోనే యాక్షన్ ఉప్పల్, వెలుగు : పిల్లలు ఇంటి ముందు క్రికెట
Read Moreవిద్యా వ్యవస్థను మోదీ నాశనం చేశారు..విశ్వగురువు ఒక్క పరీక్షకూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నరు: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత
Read Moreమాజీ మంత్రి వెంకటరెడ్డి కన్నుమూత
నేడు స్వగ్రామం ప్రకాశం జిల్లా పావులూరులో అంత్యక్రియలు హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి(85) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరా
Read Moreబీజేపీ లూటీతో రైతాంగం విలవిల..సతమతమవుతున్న ఎంఎస్ఎంఈలు,మధ్యతరగతి ప్రజలు
సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోంది: ఖర్గే రెండు వారాల్లోపే 4వ సారి ఇంధన ధరలు పెరగడంపై ఆగ్రహం న్యూఢిల్లీ: క
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ విచారణకు దేవరకద్ర ఎమ్మెల్యే
2022 జులై నుంచి ఆయన ఫోన్ను మానిటరింగ్ చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చ
Read Moreదేశం ఆర్థిక సంక్షోభం ఉంది.. ప్రధాని మోదీ ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారు. ఇది నాయకత్వం కాదు, ఒక గిమ్మిక్: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నడుస్తుంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గా
Read Moreమోదీ, షా దేశ ద్రోహులు.. కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని తాకట్టుపెట్టారు: రాహుల్ గాంధీ
రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచారు.. వారివల్ల దేశంలో ఆర్థిక తుఫాన్&zwn
Read Moreఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ... వైద్య పరీక్షల అనంతరం ఇంటికి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. గతేడాది డిసెంబర్ లో 79 ఏట అడుగుపెట్టిన సోనియా గాంధీ
Read Moreసీఎం పదవి తప్ప ఏమీ వద్దు .. కేరళ కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ మొండిపట్టు
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పీఠంపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఆ పదవి కోసం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రేసులో ఉన్నారు
Read Moreఅభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం..యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు నిథులు కేటాయింపు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెస్ జిల్లా అధికా
Read Moreజీహెచ్ఎంసీలోనూ మేమే గెలుస్తం ..ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ధీమా
బషీర్బాగ్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతాయని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్న
Read Moreసంగారెడ్డి మున్సిపాల్టీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. రూ. 300 కోట్లతో అభివృద్ది చేస్తా..!
నేను పాలిచ్చే ఆవును: జగ్గారెడ్డి సంగారెడ్డి, వెలుగు: తాను ఎమ్మెల్యేగా లేకున్నా పనులు చేయిస్తున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మె
Read More












