
Congress Leader
అభివృద్ధిని పట్టించుకోని మల్లారెడ్డికి ఎందుకు ఓటేయాలి? : రాపోలు రాములు
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పది రూపాయలు కూడా తీసుకురాలేని మంత్రి మల్లారెడ్డికి ఇక్కడ జనం ఎందుకు ఓటేయాలని కాంగ
Read Moreఅదానీ గ్రూప్ ప్రజలను దోచుకుంటోంది : రాహుల్ గాంధీ
బొగ్గు దిగుమతికి ఖర్చు ఎక్కువ చేస్తున్నది: రాహుల్ గాంధీ ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ఫైర్ న్యూఢిల్లీ: దేశ ప్రజలను అదానీ గ్రూప్ దోచుకుంటున్నదన
Read Moreరేవంత్ 65 సీట్లను రూ. 600 కోట్లకు అమ్ముకుండు: విజయ్ కుమార్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్. గద్వాల అసెంబ్లీ టికెట్ ను రూ. 10 క
Read Moreబీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు : షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గంలోన
Read Moreపసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు
మెట్ పల్లి, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివార
Read Moreకర్నాటక కాంగ్రెస్ నేత ఇంట్లో 42 కోట్లు పట్టివేత.. స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్లు
తెలంగాణలో పంచేందుకేనని అనుమానాలు బెంగళూరులో 25 ప్రాంతాల్లో అధికారుల సోదాలు లీడర్ ఇంట్లో 23 కార్టన్ల నిండా కట్టల కొద్దీ డబ్బు గుర్తింపు ఇప్పట
Read Moreరైతులకు ఒకేసారి .. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్కే సాధ్యం
రేగోడ్, వెలుగు: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయగలిగిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్స
Read Moreకేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత షబ్బీర్అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో
Read Moreబీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ లీడర్ కుంభం అనిల్కుమార్ రెడ్డి చెప్పారు
Read Moreవచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది: తుమ్మల నాగేశ్వర్ రావు
బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ మ
Read Moreకరీంనగర్ లో జయపాల్రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ లీడర్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి బర్త్డే వేడుకలు ఆదివారం జయపాల్ రెడ్డి మిత
Read Moreసోదరభావంతో పండుగలు జరుపుకోవాలి : కొత్త జయపాల్ రెడ్డి
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లో హిందూ, ముస్లింలు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, కొంతమంది ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వారితో &nb
Read Moreజెండా మోసినోళ్లకే టికెట్ ఇవ్వాలి : సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి
నాగర్కర్నూల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డ వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాం
Read More