Congress Leader
పసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు
మెట్ పల్లి, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివార
Read Moreకర్నాటక కాంగ్రెస్ నేత ఇంట్లో 42 కోట్లు పట్టివేత.. స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్లు
తెలంగాణలో పంచేందుకేనని అనుమానాలు బెంగళూరులో 25 ప్రాంతాల్లో అధికారుల సోదాలు లీడర్ ఇంట్లో 23 కార్టన్ల నిండా కట్టల కొద్దీ డబ్బు గుర్తింపు ఇప్పట
Read Moreరైతులకు ఒకేసారి .. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్కే సాధ్యం
రేగోడ్, వెలుగు: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయగలిగిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్స
Read Moreకేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోంది : షబ్బీర్అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత షబ్బీర్అలీ విమర్శించారు. శనివారం కామారెడ్డిలో
Read Moreబీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ లీడర్ కుంభం అనిల్కుమార్ రెడ్డి చెప్పారు
Read Moreవచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది: తుమ్మల నాగేశ్వర్ రావు
బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ మ
Read Moreకరీంనగర్ లో జయపాల్రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ లీడర్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి బర్త్డే వేడుకలు ఆదివారం జయపాల్ రెడ్డి మిత
Read Moreసోదరభావంతో పండుగలు జరుపుకోవాలి : కొత్త జయపాల్ రెడ్డి
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లో హిందూ, ముస్లింలు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, కొంతమంది ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వారితో &nb
Read Moreజెండా మోసినోళ్లకే టికెట్ ఇవ్వాలి : సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి
నాగర్కర్నూల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డ వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాం
Read Moreరాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. ఎప్పుడు..? ఎక్కడ నుంచి..?
ఢిల్లీ : మొదటి విడత భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధ
Read Moreసత్తుపల్లి కాంగ్రెస్ నేత..దయానంద్ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు
కోర్టులో తేల్చుకుంటానని ప్రకటన సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి కాంగ్రెస్ లీడర్ డాక్టర్ మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని ఖమ్మ
Read Moreనేను కేసీఆర్ లా పారిపోను.. కొల్లాపూర్ నుంచే పోటీచేస్తా: జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తుండని, ఇప్పుడు పట్నం తన పౌరుషం చూపాలని కాంగ్రెస్ నేత, మాజ
Read Moreలడఖ్ ప్రజలు ఆందోళనలో ఉన్నరు: రాహుల్
లేహ్: లడఖ్ లో మన భూమిని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా ఒక్క ఇంచు కూడా ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిన దాంట్
Read More











