మున్సిపల్ ఎన్నికల అసలు ఆట మొదలు.. మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్

మున్సిపల్ ఎన్నికల అసలు ఆట మొదలు.. మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్

యాదాద్రి భువనగిరి జిల్లా:

* చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారానికి, చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎంపికకు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:

* హుజూర్ నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

* చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా తన్నీరు మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం

నేరేడుచర్ల మున్సిపాలిటీ:

* కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 15 మంది

* నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్గా కొణతం చిన్న వెంకటరెడ్డి

* వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డి ప్రమాణ స్వీకారం

నిజామాబాద్ జిల్లా:

* మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్లు

* మున్సిపల్ కమిషనర్ దిలీప్తో ఎంపీ ధర్మపురి అర్వింద్ వాగ్వాదం

* కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆలస్యంగా రావటంతో గేట్లు మూసేయాలని ఎంపీ డిమాండ్

* పోలీసులతో వాగ్వాదం.. రూల్ పొజిషన్ తెలియాదా అంటూ అధికారులు, పోలీసులపై ఫైర్ అయిన ఎంపీ అర్వింద్

నల్లగొండ జిల్లా:

* చిట్యాల మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

* 12 వార్డుల అభ్యర్థులతో కౌన్సిలర్లుగా ప్రమాణం స్వీకారం చేయించి.. శుభాకాంక్షలు తెలిపిన జి.సతీష్ కుమార్ జీఎం ఇండస్ట్రీస్

కరీంనగర్ జిల్లా:

* చొప్పదండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు

నల్గొండ జిల్లా:

* నందికొండ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన మంద గౌతమి రఘువీర్

యాదాద్రి భువనగిరి జిల్లా :

*ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ గా బీజని బాలమణి భాస్కర్
​​​​*వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు 

కామారెడ్డి జిల్లా:

* ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నిక కోసం క్యాంప్ నుంచి మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ 9 మంది సభ్యులు

* చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న మతమాల భాగ్యవతి, పద్మ శ్రీకాంత్

తొర్రూరు:

*తొర్రూరు మున్సిపల్ ఆఫీసు దగ్గర తీవ్ర ఉద్రిక్తత
*బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం
*వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతున్న మున్సిపాలిటీ ప్రాంగణం.
*మున్సిపల్ ఆఫీసు దగ్గర అదుపుతప్పుతున్న పరిస్తితి.
*పోలీసులను తోసుకుంటూ మున్సిపాలిటీ ఆఫీసు దగ్గరికి భారీగా చేరుకుంటున్న ఇరు పార్టీల శ్రేణులు

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ :

*ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లు గైర్హాజరు
*అధిష్టానం నిర్ణయంగా చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు
*కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు

 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక : 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 
చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై 16 మంది కౌన్సిలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ మంతనాలు

 

జనగామ:

*మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్న భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

*జనగామ మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకొనున్నఎంపీ

*జనగామ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికపై ఉత్కంఠ

*కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమానంగా బలం

*కీలకంగా మారిన ఇండిపెండెంట్లు

*ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ పోటీ కోసం B ఫాంలను ఎన్నికల అధికారులకు అందించిన ఇరు పార్టీలు

*భారీగా పోలీస్ బందోబస్తు.

అలియాబాద్:

*అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు రంగం సిద్ధం

*తుర్కపల్లి వార్డు ఆఫీసు దగ్గర భారీగా మోహరించిన పోలీసులు 

కామారెడ్డి జిల్లా:

* కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు వీడిన ఉత్కంఠ

* స్వతంత్ర అభ్యర్థికి కామారెడ్డి చైర్ పర్సన్ గా మద్దతు పలికిన బీఆర్ఎస్

* ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ లో చేరిన మహిళా కౌన్సిలర్ ఇప్ప ఉషారాణికి చైర్ పర్సన్ గా మద్దతు పలికిన బీఆర్ఎస్

* వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్కు కేటాయించిన కాంగ్రెస్

* వైస్ చైర్మన్ అభ్యర్థిగా అఫీజ్ బేగ్ను ప్రతిపాదించిన బీఆర్ఎస్

* బీఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్తో పాటు రెండు కో ఆప్షన్ మెంబర్స్ లను కేటాయించిన కాంగ్రెస్

* మొదటి కోఆప్షన్ మెంబర్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కుంభాల రవి

* రెండవ కో ఆప్షన్ మెంబర్ను ప్రస్తుతానికి ప్రతిపాదించని బీఆర్ఎస్

* ఇరు పార్టీల పరస్పర అంగీకారాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే
 

రంగారెడ్డి జిల్లా:

* ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదని, కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు

* 19వ వార్డులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అతని ఫ్యామిలీ కంప్లైంట్

వరంగల్ జిల్లా:

  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియల్ ఓటు హక్కు కల్పించవద్దని ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతల కంప్లయింట్

జగిత్యాల జిల్లా:

* జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్గా సమిండ్ల వాణి పేరు ఖరారు 
* సీల్డ్ కవర్లో మున్సిపల్ కార్యాలయానికి చేరిన వాణి పేరు
* సంజయ్ వర్గానికే చైర్ పర్సన్  పీఠం

మహబూబాబాద్ జిల్లా:

  • తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
  • భారీగా మోహరించిన పోలీసులు
  • తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్ అఫిషీయో సభ్యులతో కలిసి 18 ఓట్లు
  • మేజిక్ ఫిగర్ 10.. బీఆర్ఎస్ 09, కాంగ్రెస్ 07
  • ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషీయో ఓట్లతో 09కి చేరిన కాంగ్రెస్ బలం
  • బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం
  • జనసమీకరణకు బీఆర్ఎస్ వ్యూహం
  • భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, కొనసాగుతున్న ఉద్రిక్తత
  • హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా రోంటాల సుహాసిని

నల్గొండ జిల్లా:

* హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి.. వైస్ చైర్మన్గా రాజా రమేష్ యాదవ్

సూర్యాపేట జిల్లా:

* కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకం

* మొదటి రెండు సంవత్సరాలు చైర్మన్ గా ఎర్నేని కుసుమ.. వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లీశ్వరి 

* మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పారా సత్యవతి.. వైస్ చైర్మన్ గా గుండపనేని పద్మావతి

మున్సిపల్​ ఎన్నికల నంబర్​ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టగా.. తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సోమవారం కార్పొరేషన్​ మేయర్​, మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్స్​ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గెలిచిన వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్​ పార్టీ  తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చాలా ఈజీగా గెలుచుకోనున్నది.

ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని హంగ్​ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి  వ్యూహాలు రచిస్తున్నది. ఇందుకోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ విప్​ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్​ వర్తించేలా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. కాగా, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో  పరోక్ష ఎన్నికలకు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్ (ఎస్​ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీస్​ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సహాయంతో వెబ్​కాస్టింగ్​ చేయనున్నారు.