
Congress
బీఆర్ఎస్ హయాంలో..మెస్ చార్జీలు పెంచలే: మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, వెలుగు:పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో స్టూడెంట్ల మెస్&z
Read Moreప్రభుత్వ హాస్టల్స్ మెనూలో మార్పు.. 10 రోజుల్లో కొత్త డైట్
పోషకాహారం అందేలా హాస్టల్ స్టూడెంట్ల మెనూలో మార్పులు చేయండి డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆ
Read Moreకుల గణన ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లండి: కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణనపై 2024, నవంబర్ 2న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీస
Read Moreఅన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాం: మంత్రి పొన్నం
కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచామని.. ప్రభుత్వ నిర్ణయంతో ఏడున్నర లక్షల మంది విద్యార్థులు లబ్ది
Read Moreకేటీఆర్ రాజకీయాలు బంద్ చేసి.. అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కో: ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి: ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగోలేవని, ఒకానొక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్య
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ బరిలో 7994 మంది
ఝార్ఖండ్ తొలిదశకు 685, రెండో దశకు 634 మంది ముంబై/ రాంచీ: మహారాష్ట్ర అసెంబ్లీ, ఝార్ఖండ్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసి
Read Moreసరాతంతో వాతలు... పంట మేసిన పశువులను కొట్టాడని ఆరోపణతో పోలీసుల దాష్టీకం!
దహేగాం: ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఐనం గ్రామానికి చెందిన రైతుపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పంట మేసిన పశువులను కొట్టాడని సరాతంతో వాతలు ప
Read Moreపీపీపీ విధానంలో హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్ పనులు: మంత్రి జూపల్లి కృష్ణారావు
అందుబాటులో ఉన్న భూములపై సర్వేకు ఆదేశం నల్గొండ: రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, బుద్ధవనం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్
Read More2025 తర్వాతే జనంలోకి కేసీఆర్.. క్లారిటీ ఇచ్చేసిన కేటీఆర్..!
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలో కి రావడానికి ఇంకో ఏడాదిపైనే పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె
Read Moreజమిలీ ఎన్నికలు అసాధ్యం.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వన్ నే
Read Moreమహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ ఎత్తివేత..? సీఎం క్లారిటీ
బెంగుళూరు: కర్నాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘శక్తి’ పథకాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఎత్తివేస్తోం
Read Moreఆర్టికల్ 370 గోడలను బద్దలు కొట్టాం : మోదీ
సర్దార్ పటేల్ దేశాన్ని విచ్చిన్నం కాకుండా కాపాడారని ప్రధాని మోదీ అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని యూనిటీ ఆప్ స్టాచ్యూ దగ్గర ప
Read Moreఉక్కు మహిళ ఇందిరాగాంధీ..
భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులన
Read More