Congress
ఎమ్మెల్సీగా పని చేయడం సంతృప్తినిచ్చింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పని చేయడం సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ల
Read Moreమార్చి 1న లక్ష రేషన్ కార్డులు.. ఒక్క రోజే భారీ మొత్తంలో పంపిణీకి ఏర్పాట్లు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ మార్చి 8 తర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ! హైదరాబాద్: ఒక్క రోజే లక్
Read Moreఉద్యోగాలు కల్పనలో బీఆర్ఎస్ ఫెయిల్.. మేం 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం: ఎమ్మెల్యే వివేక్
12 ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చూసిండ్రు మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 27న పోలింగ్
గురువారం ( ఫిబ్రవరి 27 ) పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్,
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తే.. మేమే తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో
Read MoreSLBC టన్నెల్ రెస్క్యూపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: మంత్రి ఉత్తమ్..
SLBC టన్నెల్ రెస్క్యూ నాలుగోరోజు కొనసాగుతోంది. శనివారం ( ఫిబ్రవరి 21, 2025 ) జరిగిన ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ జరుగుతోంది. నా
Read Moreబండి సంజయ్ కి ఓటు వేసినోళ్లు బాధపడుతున్నారు: పీసీసీ చీఫ్ మహేశ్
బండి సంజయ్ కు ఓటేసిన వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. మత విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ధి పొందడం బండి
Read Moreదమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించండి.. తర్వాత మేం చూసుకుంటం: మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను రక్షించేదే బీజేపీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మంగ
Read Moreఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎలా ఇస్తారు?
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ముదురుతోంది. శ్రీశైలంలో స్థాయికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని వాదిస్తున్న తెలంగాణ..ఏపీ కోటాలో మిగి
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులూ ఆలోచించి తీర్పు ఇవ్వండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన 10 ఏళ్లపాట
Read Moreనీరా కేఫ్ తొలగిస్తే ఊరుకోం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
ముషీరాబాద్, వెలుగు: నీరా కేఫ్ వేలం పాటతో గౌడన్నల ఆత్మ గౌరవాన్ని మంట కలుపుతారా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లుగీత సంఘాల సమ
Read Moreఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది మాలలను కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తున్నదని తెలంగాణ మాల సంఘాల జేఏసీ మండిపడింది. మాల శాసనస
Read Moreకాంగ్రెస్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల హీట్.! 20 మంది నేతల ఆశలు
షెడ్యూల్ వెలువడడంతో మెజార్టీ స్థానాలపై అధికార పార్టీ ఫోకస్ ఇందులో 4 కాంగ్రెస్కు, ఒకటి బీఆర్ఎస్ కు దక్కే చాన్స్ ఒక సీటు అడుగుతున్న సీపీఐ
Read More












