Congress

మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే పిల్లి సుధాకర్ పాదయాత్ర: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎస్సీల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మానకొండూరుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొని పిల్లి

Read More

మంచి మనసు చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట: పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే మంత్రి పొన్నం ప్రభాకర్.. తాజాగా తనలోని జాలి గుణాన్ని ప్రదర్శించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలి

Read More

ఆందోళన వద్దు.. సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు: మంత్రి పొన్నం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకుంటే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని జరుగుతోన్న ప

Read More

యూకేలో రోడ్డు ప్రమాదం.. కోమాలోకి వెళ్లిన హైదరాబాద్ మహిళ

కోమాలోకి వెళ్లినట్లు తెలిపిన డాక్టర్లు  వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని ఆమె తల్లి అభ్యర్థన ఎల్బీనగర్, వెలుగు : సిటీలోని చైతన్

Read More

ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం మీ నాలుగో తరం నుంచి కూడా కాదు: అమిత్ షా

రాంచీ: కాశ్మీర్‎కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్న కాంగ్రెస్  నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమి

Read More

కొడంగల్ లిఫ్ట్ వెనుక భారీ స్కామ్: కేటీఆర్

కుట్రతోనే రాఘవ, మేఘా సంస్థలకు పనులు బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘాపై సీఎంకు ఎందుకంత ప్రేమ?    కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు రాష్ట్

Read More

ఫిలింనగర్​లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ సిటీ/జూబ్లీహిల్స్, వెలుగు: ఫిలింనగర్​లోని రోడ్డును ఆక్రమించి ఫిలింనగర్​కో-ఆపరేటివ్​సొసైటీ నిర్వాహకులు నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాద

Read More

కేంద్ర మంత్రిగా బండి సంజయ్​ ఏం చేస్తున్నడు: దర్పల్లి రాజశేఖర్​రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆలయాలు, మసీదులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ

Read More

పోచమ్మ ఆలయంపై దుండగుల దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం జూకల్​లోని పోచమ్మ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి దాడిచేశారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న వస్త్రాలను తీసి బ

Read More

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు

సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటుకు కసరత్తు చైర్మన్ తో పాటు 12 మంది కమిటీ సభ్యులు  కమిటీలో ఎండోమెంట్​కమిషనర్, ఆలయ ఈవో  త్వరలో ఉత

Read More

నా తండ్రి ఫొటోతో ఓట్లడుగుతున్నారు: బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఫైర్

ముంబై: ప్రజలను కుల, మతాలుగా విభజించే పార్టీని రాష్ట్రంలో గెలవనిచ్చేదిలేదని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. శనివారం జల్నాలో జరిగిన ఎన్నికల ప్

Read More

కోటి దీపోత్సవం మొదలు

ముషీరాబాద్ వెలుగు: కార్తీక మాసం సందర్భంగా ఏటా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవం శనివారం మొదలైంది. ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్

Read More

ఇయ్యాల తిట్టుడు మొదలు పెడ్తే.. రేపటి దాకా తిడ్తనే ఉంటం: కేసీఆర్

సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పొరపాటున ఒక మాయలో పడి గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో ఇప్పుడు వాళ్లకు తెలిసొచ్చిందని  బీఆర్ఎస్​చీఫ్,

Read More