Congress
సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం.. జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ..
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్
Read Moreజగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై రాష్ట్రంలో ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి విచారిస్తుండగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మ
Read Moreబీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
అందుకే అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదం ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలె బీజేపీకి ఓట్లు వేస్తే రద్దుకు మద్దతు ఇచ్చినట్ట
Read Moreబీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
సిద్దిపేట: దేశంలో బీజేపీకి 405కిపైగా సీట్లు వస్తాయని, మోదీ మూడో సారి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇవ
Read Moreదేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడ
Read Moreవాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు నమ్మి ఛాన్స్ ఇస్తే
Read Moreతిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
నామినేషన్ల దాఖలుకు చివరి రోజున తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య వార్ జరిగింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖల
Read Moreతెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలేనని.. ఆ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ , బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ తెస
Read Moreఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ ఉప ఎన్నిక షెడ్యూ
Read Moreఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి, నామినేషన్ల పర్వం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
Read Moreజగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
2024 సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది, నామినేషన్లు దాఖలు చేయటానికి ఈరోజుతో గడువు ముగుస్తుండటంతో నేతలంతా ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. ఒక పక్
Read Moreఇద్దరి పేర్లతో పెద్దపల్లి బీఫామ్ ఇచ్చిన బీజేపీ
పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన బీఫామ్ ఇచ్చింది బీజేపీ. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ .. అయితే ఆల్టర్నేటివ
Read Moreనామినేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్
తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు ఏప్రిల్ 25(ఇవాళ్టి) తో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. 17 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు మొత
Read More












