Delhi
దోషులను క్షమించమనడానికి ఆమె ఎవరు?: నిర్భయ తల్లి
సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నిర్భయ దోషులను క్షమించాలంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలను నిర్భయ తల్లి ఆశాదేవి తప్పుబట్టారు. ఆశాదేవి బాధను అర్థం చేసుకుంట
Read Moreసంక్రాంతి సంబరాల్లో అమెజాన్ సీఈవో
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్. ఢిల్లీలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేశారు. మూడు రోజుల పర్యటన కోసం ఇండ
Read Moreఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు
ఢిల్లీ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 21వ తేదీని గడువు
Read Moreప్రతిపక్షాల మీటింగ్ పెట్టిన కాంగ్రెస్.. పలు పార్టీలు దూరం
ఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరుగుతున్న విపక్షాల సమావేశం సోమవారం మధ్యాహ్నం మొదలైంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ,
Read Moreకువైట్ భారత రాయబారిపై రేప్ కేసు
న్యూఢిల్లీ, వెలుగు: కువైట్ లో భారత రాయబారి, ఏపీకి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కె. జీవసాగర్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఢిల్లీలోని పాటియాల కోర్టును ఆశ్రయ
Read Moreఢిల్లీలో ముగ్గురు ISIS ఉగ్రవాదులు అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ISIS కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడు
Read Moreపేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి
ఢిల్లీ: ఓ పేపర్ ప్రింటింట్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. గురువారం పొద్దున ఢిల్లీలోని పత్ పర్ ఘంజ్ ఏరియాలో ఫైర్ యాక్సిడెం
Read Moreఢిల్లీలో భారీ వర్షం
దేశ రాజధానిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వరద నీరు రోడ్లపైకి చేరింది. వసంత్ కుంజ్, ఫిరోజ్ షా రో
Read Moreఏడేండ్లయినా ఆ బస్టాప్ మారలె
నిర్భయ ఘటన జరిగిన బస్టాపంటే ఇంకా భయమే రాత్రి 9 దాటిందంటే పోకిరీలకు అడ్డాగా మునిర్కా స్టాప్ నిర్భయ’ ఘటన జరిగి ఏడేండ్లు కావొస్తోంది. ఆ ఘటన తర్వాత మహి
Read Moreఢిల్లీ ఎన్నికల షెడ్యూల్: పోస్టల్ బ్యాలెట్పై సంచలన నిర్ణయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. ఫిబ్రవరి 8న ఎన్నికలు నిర్వహించి, కౌంటింగ్
Read MoreJNU ఘటన: లెఫ్టినెంట్ గవర్నర్తో అమిత్ షా చర్చ
JNU లో ఆదివారం జరిగిన ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జేఎన్యూలో జరిగిన ఘటనపై అనిల్తో అమిత్
Read Moreఈ క్యాంపస్లో నేనుండలేను.. వెళ్లిపోతున్నా..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనతో అక్కడి విద్యార్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముసుగులు ధరించి
Read Moreఢిల్లీ మెట్రో రైళ్లలో ఫ్రీ వైఫై
ఇవాళ్టి(గురువారం,జనవరి-2) నుంచి ఢిల్లీ మెట్రో రైళ్లల్లో ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ లైన్ మెట్రోలో దీన్ని అందుబ
Read More












