Delhi

మెట్రో స్టేషన్ సమీపంలో యంగ్ లేడీ ఎస్సై హత్య

మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి మహిళా ఎస్సై హత్య జరిగింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న లేడీ ఎస్సై ప్రీతి అహ్లవత్‌ను.. ఆమె బ్యాచ్‌మేట్,

Read More

నేడు ఢిల్లీ పోలింగ్​ : 70 సెగ్మెంట్లలో 672 మంది పోటీ

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని మొత్తం 70నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించింది. శనివారం జరి

Read More

ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగమార్గం!

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు ఉన్న రాజ్యాంగ సంస్థల భవనాలు, ప్రభుత్వ భవనాలను మార్చడానికి, కొత్త రూపు కల్పించడానికి సెంట్రల్ విస్టా పేరుతో సరికొత్తగా

Read More

మీ సీఎం పేదలకు పథకాలు అందనీయలే

విద్వేషపూరిత రాజకీయాలను అంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో డర్టీ పాలిటిక్స్ చేస్తున్న నేతల్ని ఓడించాలన్నారు. పేద ప్రజల కోసం కే

Read More

డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే.. పారిశుధ్య కార్మికులకు రూ.కోటి పరిహారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్ ఢిల్లీ అసెంబ్లీ సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. దేశ రాజధాని ఢి

Read More

ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌కే

ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)దే విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ ఆకర్షణ, అమ

Read More

జామియాలో మళ్లీ కాల్పుల కలకలం

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా వర్సిటీ ఏరియాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వారంలో వరుసగా మూడోసారి కాల్పులకు జరిగాయి. మొన్న జామియా దగ్గర, నిన్న

Read More

ఎన్నార్సీ, ఎన్‌‌‌‌పీఆర్ అమలు చేయం.. ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల హామీ

    సీఏఏను సుప్రీంలో సవాలు చేస్తాం     ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన  కాంగ్రెస్      నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ తాము అధికారంలోకి వస్తే నేషన

Read More

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్టు ఓ జాత

Read More

నిర్భయ కేసు: ఒకరి తర్వాత ఒకరికి ఉరి వేస్తాం

నిర్భయ దోషుల ఉరిని సవాల్  చేస్తూ.. కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేంద్రం తరుపున.. సొలిసిటర్ జనరల్ తుష

Read More

ఢిల్లీ చేరిన కరోనా రెండో ఫ్లైట్

చైనాలో చిక్కకున్న భారతీయులను తీసుకురావడానికి చైనా వెళ్లిన రెండో విమానం 323 మంది ప్రయాణికులతో తిరిగి ఢిల్లీ చేరింది. కరోనా దెబ్బకు చైనా నుంచి మనవాళ్లు

Read More

నిర్భయ నిందితుల ఉరిపై ఇవాళ తీర్పు

నిర్భయ కేసులో ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేసులో నలుగురు దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశ

Read More