Delhi
జామియాలో మళ్లీ కాల్పుల కలకలం
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా వర్సిటీ ఏరియాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వారంలో వరుసగా మూడోసారి కాల్పులకు జరిగాయి. మొన్న జామియా దగ్గర, నిన్న
Read Moreఎన్నార్సీ, ఎన్పీఆర్ అమలు చేయం.. ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల హామీ
సీఏఏను సుప్రీంలో సవాలు చేస్తాం ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ తాము అధికారంలోకి వస్తే నేషన
Read Moreఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్లో భాగంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్టు ఓ జాత
Read Moreనిర్భయ కేసు: ఒకరి తర్వాత ఒకరికి ఉరి వేస్తాం
నిర్భయ దోషుల ఉరిని సవాల్ చేస్తూ.. కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేంద్రం తరుపున.. సొలిసిటర్ జనరల్ తుష
Read Moreఢిల్లీ చేరిన కరోనా రెండో ఫ్లైట్
చైనాలో చిక్కకున్న భారతీయులను తీసుకురావడానికి చైనా వెళ్లిన రెండో విమానం 323 మంది ప్రయాణికులతో తిరిగి ఢిల్లీ చేరింది. కరోనా దెబ్బకు చైనా నుంచి మనవాళ్లు
Read Moreనిర్భయ నిందితుల ఉరిపై ఇవాళ తీర్పు
నిర్భయ కేసులో ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేసులో నలుగురు దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశ
Read Moreఢిల్లీ షాహీన్ బాగ్ లో కాల్పులు
ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి.. స్థానికులను భయపెట్టాడు. స్పందించిన పోలీసులు వెంటనే
Read Moreబడ్జెట్లో ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై నిరాశ వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టి
Read Moreనిర్భయ దోషుల ఉరిలో ట్విస్ట్.. రేపు ముగ్గురికే ఉరి
నిర్భయ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతుంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి మూడు రోజుల కిందే తిరస్కరించారు. దాంతో ఆ దోషులను ఫిబ్రవరి 1న ఉ
Read Moreమిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లివ్వండి
ఢిల్లీలో 15 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ నందకిశోర్ సింగ్ తో భేటీ అయ్యారు మంత్రి హరీష్ రావు. కేంద్రం నుంచి నిధుల శాతం పెంపు, రుణపరిమితి పెంపు, మౌలిక వస
Read Moreదేశ రాజధానిలో కరోనా కలకలం..
ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఇపుడు దేశ రాజధాని ఢిల్లీని తాకింది. మూడు కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్ప
Read Moreరిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ: దేశ వ్యాప్తంగా పటిష్ట భద్రత
రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ అయింది. దీంతో ఢిల్లీలోని పలు ఏరియాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు పోలీసులు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్
Read More












