Delhi
ముందు ఢిల్లీ వెళ్లి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయండి
హైదరాబాద్: దేశ రాజధానిలో అల్లర్లు జరుగుతుంటే కేంద్ర సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఢిల్లీ అల్లర్లు రాజకీయ ప్
Read Moreఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు మూసివేత
పౌరసత్వ సవరణ చట్టం(CAA) అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో ఢిల్లీలో చెలరేగిన హింసను అణచివేసేందుకు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలు చేపట్టారు.
Read Moreఢిల్లీలో పథకం ప్రకారమే హింసకు పాల్పడుతున్నరు
ఢిల్లీలో పథకం ప్రకారం హింసకు పాల్పడుతున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సీ
Read Moreఢిల్లీలో మళ్లీ మొదలైన అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు
CAA అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. రాత్రి నుంచి హింసాకాండ తగ్గినా.. ఉదయం మళ్లీ మొదలయింది. మౌజ్ పురి, బ్రహ్మపురిలో రెండు
Read Moreఢిల్లీలో ట్రంప్ నేటి షెడ్యూల్ ఇదే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు లంచ్ తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో సమావేశమవుతారు ఆ తర్వాత భార్య మెలానియాతో
Read Moreఢిల్లీ సీఏఏ ఆందోళనల్లో ఐదుగురు మృతి
ఆందోళనకారుల దాడిలో హెడ్ కానిస్టేబుల్, గొడవల్లో నలుగురు ఆందోళనకారులు.. షాపులు, కార్లు, పెట్రోల్ బంక్కు నిప్పు ఆందోళనకారులపై పోలీసుల
Read Moreఢిల్లీకి చేరుకున్న ట్రంప్.. రేపటి షెడ్యూల్ ఇదే
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన ముగిసింది. ట్రంప్ దంపతులతో పాటు వారి కూతురు ఇవాంకా దంపతులు కూడా తాజ్మహల్ను సందర్శించ
Read Moreఢిల్లీలో మరోసారి అలజడి: ఘర్షణల్లో కానిస్టేబుల్ మృతి
ఢిల్లీ: CAA అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అలజడి రేగింది. ఆదివారం రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాల నిరసన కారులు ఇవాళ మరింత రెచ్చ
Read Moreఢిల్లీలో ఉద్రిక్తంగా మారిన CAA నిరసనలు
ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. జఫ్రాబాద్ ఏరియాలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిచండంతో గొడవ జరిగింది. దీంతో ని
Read Moreప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని చంపి కాలువలో పడేశారు
పరువు హత్య చేసిన ఫ్యామిలీని అరెస్టు చేసిన పోలీసులు తమకు ఇష్టం లేకుండా వేరే కులం యువకుడిని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురిని చంపేశారు. పోలీసులకు
Read Moreరేపు ఢిల్లీ వెళ్లనున్నపవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. మిలిటరీ డే రోజున అమర సైనికుల కుటుంబాల కోసం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని అందజేస్త
Read Moreకారును ఢీకొన్నబస్సు.. నలుగురు మృతి
ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిల్హౌర్ ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేలో బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయ
Read Moreఢిల్లీలో ఎన్ కౌంటర్: ఇద్దరు క్రిమినల్స్ హతం
ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు క్రిమినల్స్ చనిపోయారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ నిర్వహించిన ఆపరేషన్ లో రాజా ఖురేషీ
Read More












