పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

ఢిల్లీ: ఓ పేపర్ ప్రింటింట్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. గురువారం పొద్దున ఢిల్లీలోని పత్ పర్ ఘంజ్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందులో 35ఫైర్ టెండర్స్ పాల్గొన్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.