ex gratia

నువ్వు మనిషివేనా : భార్య, కూతుర్ని పాము కాటుతో చంపాడు.. రూ.8 లక్షల కోసం

మానవ సంబంధాలు అన్నీ మనీ చుట్టూనే తిరుగుతున్నాయి అనటానికి ఈ ఘటనే ఎగ్జాంపుల్. కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం.. అది ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ గ్రేషియా కోసం.

Read More

బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని సంతాపం, 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

సెప్టెంబర్ 30న తమిళనాడులోని నీలగిరి బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్క

Read More

ఒడిశాలో.. వడదెబ్బతో తొలి మరణం నమోదు 

ఒడిశాలో సైతం ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల మరణాలకు కారణమవుతోంది. రాష్ట్రంలో వడదెబ్బతో ఒకరు మరణించినట్లు సీఎం నవీన్​ పట్నాయక్​ సర్కార్​ వెల్లడించింద

Read More

ఒడిశా రైలు ప్రమాదం : ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం  నవీన్ పట్నాయక్

కోరమండల్ రైలు ప్రమాద బాధితులకు ఒడిశా ప్రభుత్వం  2023 జూన్ 04 ఆదివారం రోజున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  ఒడిశాకు చెందిన మృతుల కుటుంబాలక

Read More

ఒడిశా రైలు ప్రమాదం... గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేత

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా మరణించారు. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వే అధికారులు

Read More

బ్లాస్టింగ్ బాధితులకు..పరిహారం ఇవ్వరట..!

16 సంవత్సరాలుగా కాలనీ వాసుల పోరాటం రిపేర్లు చేస్తున్నామంటున్న ఆఫీసర్లు పేలుళ్లతో దెబ్బతింటున్న ఇండ్లు శ్లాబ్ పెచ్చులూడి పలువురికి గాయాలు పట

Read More

జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: గద్వాల విజయలక్ష్మి

సికింద్రాబాద్‌లోని కళాసిగూడ నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పం

Read More

మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మ

Read More

పిడుగుపాటు బాధిత కుటుంబాలకు అందని ఎక్స్ గ్రేషియా

2021, సెప్టెంబర్ 3 న కౌటల మండలం ముత్తంపేట్ గ్రామానికి చెందిన బోర్కుట్ పున్నయ్య అతని భర్య రషిక, కొడుకు బాలాజీ లతో కలిసి కనికి శివారులోని వ్యవసాయ పొలంలో

Read More

స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు

Read More

నలుగురు జవాన్ల కుటుంబాలకు చెరో రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో

Read More

ఎఫ్​ఆర్వో కుటుంబానికి సీఎల్పీ నేత భట్టి పరామర్శ

ఖమ్మం టౌన్,వెలుగు: హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్​ఆర్వో) శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్ర

Read More