farmer
వరికొయ్యలకు నిప్పు.. మంటల్లో పడి రైతు మృతి
సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లిలో ఘటన కోహెడ, వెలుగు : వరి కొయ్యలకు నిప్పు పెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లో పడి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా &
Read Moreఅమ్మో.. మొగులైతాంది !...వర్షపు జల్లులతో వరి, పత్తి రైతుల్లో ఆందోళన
వరి కోత యంత్రాలకు, కూలీలకు భారీగా డిమాండ్ తుఫాన్ సూచనలతో కలత చెందుతున్న రైతులు మహబూబాబాద్, వెలుగు: వానాకాలం సీజన్వరి కోత కొచ్చింది. ప
Read Moreమునుగోడు మండలంలో రైతును కొట్టిన ఏఎస్సై .. వైరల్గా మారిన వీడియో
భూ వివాదంలో ఇద్దరు రైతుల మధ్య గొడవ రైతును స్టేషన్కు తీసుకెళ్లేందుకు వచ్చి దాడి చేసిన ఏఎస్సై మునుగోడు, వెలుగు : ఇద్దర
Read Moreమెదక్లో వర్షం..కొట్టుకుపోయిన వడ్లు
మెదక్, వెలుగు : అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మెదక్&zw
Read Moreఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య
వర్ధన్నపేట, వెలుగు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో బుధవారం రాత్రి
Read Moreకరీంనగర్ జిల్లాలో వానలకు కొట్టుకుపోయిన వడ్లు
కల్లాల్లో తడిసిపోయిన ధాన్యం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఘటనలు టార్పాలిన్ కవర్
Read Moreరైతును పొలంలోనే తొక్కి చంపేసిన ఏనుగులు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలం లో దారుణం జరిగింది. ఏనుగుల దాడిలో రైతు చిన్న రాజారెడ్డి మృతి చెందాడు. తన మామిడి తోపు దగ్గర కాపలాగా ఉన్
Read Moreగద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో పంట నష్టం
సర్వే కంప్లీట్ చేసిన అధికారులు గద్వాల, వెలుగు:జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం పరిహారం కోసం ఎదురుచూస్తున
Read Moreసహకార బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి : పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి గంగాధర, వెలుగు: సహకార బ్యాంకులు అందించే సేవలను రైతులు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్
Read Moreరైతును చెరువులోకి లాక్కెళ్లిన గేదె .. నీటిలో మునిగి రైతు మృతి
మోత్కూరు, వెలుగు : ఓ రైతును గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో అతడు నీటిలో మునిగి చనిపోయాడు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన నాగపురి రామనర
Read Moreప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన : మంత్రి నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన పడకేసిందని, రైతుకు భరోసా లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డా
Read Moreచివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించి రైతు కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని ముథోల్ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు. భైంసాలోని గడ్
Read More












