
farmer
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : పమేలా సత్పతి
సెంటర్లలో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి చొప్పదండి, వెలుగు : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్ పమేల
Read Moreతరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ధాన్యం తూకంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బందుదులకు గురిచేస్తే మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలపై చర్యలు తీసుకుంటామన
Read Moreరైతుల భగీరథ యత్నం
గంగాధర, వెలుగు: పంటలను కాపాడుకునేందుకు రైతు భగీరథ యత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్, కొండన్నపల్లి, కురిక్యాల, రంగ
Read Moreఎంత దారుణం.. రైతుపై దళారుల ప్రతాపం.. రక్తం వచ్చేటట్టు కొట్టారు
రైతుపై దళారులు ప్రతాపం చూపించారు.. రక్తం వచ్చేటట్టు కొట్టారు.. ఈ ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైతు లేనిదే రాజ్యం లేదు.. ద
Read Moreహైబ్రీడ్ వరిరైతు ఆగమాగం .. పాలినేషన్ దశలోనే మేల్, ఫీమేల్ వరిరకం
కానరాని పుప్పొడి తాలుగా మారుతున్న గొలుసులు హనుమకొండ, ఎల్కతుర్తి, వెలుగు: ప్రైవేట్ విత్తనోత్పత్తి కంపెనీల హైబ్రీడ్ (మేల్, ఫీమేల్) రకాల వ
Read Moreమండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు
మరింత లోతుకు భూగర్భ జలాలు నెలలోనే 1.30 మీటర్లు తగ్గుముఖం నీరందక వాడిపోతున్న వరి పొలాలు ఇప్పటికే 6 వేల ఎకరాల్లో ఎండిన పంటలు అగమ్యగోచరం
Read Moreఆకలి కేకలు ఓ వైపు ఆహార వ్యర్థాలు మరోవైపు!
అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న వేద భూమి మనది. మెతుకు విలువ తెలిసిన నేల నా దేశం. పళ్లెంలో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా దేవుడి ప్రసాదంలా భావించే రైత
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : బి.వినోద్కుమార్
ముస్తాబాద్, వెలుగు: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమ
Read Moreగత సర్కార్ నిర్వాకం..రైతుకు అప్పు పుడ్తలే
క్రాప్ లోన్లు మాఫీ చేయకపోవడంతో భారీగా పెరిగిన మిత్తీలు రూ.60 వేలు తీసుకుంటే లక్షన్నర దాటింది
Read Moreరైతులకు నష్టపరిహారం చెల్లించాలి : వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. క్షేత్ర
Read Moreబోర్లు పోస్తలేవు .. అడుగంటిన భూగర్భజలాలు
తడులు అందక ఎండుతున్న పంటలు ఆగమవుతున్న అన్నదాతలు మెదక్, నిజాంపేట, వెలుగు: బోర్లను నమ్ముకొని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరం
Read Moreకాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు
శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి తాము భూములివ్వమని పిలుట్ల గ్రామ రైతులు తేల్చి చెప్పారు. గ్రామసభను బహిష్కరించడంతో చేసేదేమి లేక అధికారుల
Read Moreపశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : అనిల్ జాదవ్
నేరడిగొండ , వెలుగు : పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్
Read More