farmer
అప్పుల బాధ తాళలేక.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య
శామీర్ పేట: తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జీనోంవ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి
Read Moreరైతులెవరూ ఆందోళన పడొద్దు.. ప్రతి గింజ సర్కార్ కొంటది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రైతులు పండించే పంటలకు MSP వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. చ
Read Moreలూజ్ పత్తి విత్తనాలను కొనొద్దు : సురేఖ
గ్రామాల్లో రైతులకు అవగాహన చెన్నూరు/లక్సెట్టిపేట/కోటపల్లి, వెలుగు : వానాకాలం సీజన్ మొదలవుతున్న వేళ రైతులు సరైన విత్తనాలు కొనాలని మంచిర్యాల
Read Moreవరి వైపే రైతుల మొగ్గు .. కరీంనగర్ జిల్లాలో పంట ప్రణాళికలు రెడీ
కరీంనగర్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి సాగు అంచనా రూ.500 బోనస్ ప్రకటనతో సన్న వడ్ల సాగు పెరిగే చాన్స్
Read Moreఈదురుగాలులకు తెగిపడిన కరెంట్ వైర్లు
షాక్తో తల్లీకూతుళ్లు మృతి తలుపుపై పడడంతో కరెంట్ షాక్ మృతులిద్దరూ బట్టీ కార్మికులు కరీంనగర్ జిల్లా చింతకుంట శివారుల
Read Moreజనగామ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలి : బి. గోపి
జనగామ అర్బన్, వెలుగు: క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ప్రతిరోజూ అధికారులు విత్తన డీలర్ కేంద్రాలను పర్యవేక్షించి
Read Moreగ్రామాల్లో నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు : అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామాల్లో తిరిగి నాసిరకం విత్తనాలు అమ్మితే వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూర
Read Moreకాటన్ సీడ్ రైతుల గోస .. లూజ్ విత్తనాలపై క్లారిటీ ఇవ్వని ఆఫీసర్లు
ఫెయిల్ సీడ్ పై క్లారిటీ లేకపోవడంతో తిప్పలు తప్పించుకుంటున్న వ్యాపారులు, విత్తన కంపెనీలు గద్వ
Read Moreవానాకాలం ప్లాన్ రెడీ .. సంగారెడ్డి జిల్లాలో7.24 లక్షల ఎకరాల్లో పంటలు
ప్రణాళికలు సిద్ధం చేసిన అగ్రికల్చర్ అధికారులు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జి
Read Moreరైతుల పేరుతో రాజకీయం వద్దు: భట్టి విక్రమార్క
సన్నవడ్లకు రూ. 500 బోనస్ ప్రారంభిచామని చెప్పాం కోడ్ అమల్లో ఉన్నందున ఇంతకంటే క్లారిటీ ఇవ్వలేను బీఆర్ఎస్, బీజేపీ నాయకులవి తప్పుడు ఆరోపణలు
Read Moreపోలీసుల బందోబస్తు మధ్య జీలుగ విత్తనాల పంపిణీ
చిలప్ చెడ్, వెలుగు: పోలీసుల బందోబస్తు మధ్య వ్యవసాయ అధికారులు రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. సోమవారం చిలప్ చెడ్ లోని రైతు ఆగ్రోస్ సేవా కేంద్రా
Read Moreసాగుకు సన్నాహాలు షురూ .. వరి పంట 3,13,955.ఎకరాలు
కామారెడ్డి జిల్లా లో వానాకాలం సీజన్లో 5,14,686 ఎకరాల్లో పంటలు సాగుకు అంచనా కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్ లో &
Read Moreరైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్రు
బడా లీడర్లు, పెద్ద రైతులతో కలిసి దళారుల దందా! భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి, చండ్రుగొండ, పాల్వంచలో వారం కింద వెలుగులోకి.. బటయపడి
Read More












