farmer

కోతలు షురూ అయినా..  కొనుగోలు కేంద్రాలు ఓపెన్ కాలే

కల్లాల్లో వడ్లు పోసి ఎదురుచూస్తున్న రైతులు  ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు అకాల వర్షాలకు పంట ఆగం కాకుండా వెంటనేకొనుగోలు ప్రారంభించాలని

Read More

ఏనుమాముల మార్కెట్‌లో .. సీసీఐ పత్తి కొనుగోళ్లు షురూ

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను బుధవారం వరంగల్​ జిల్లా కలెక్టర్​ ప్ర

Read More

తుమ్మిళ్ల నుంచి సాగునీరు అందించండి .. ఎమ్మెల్సీ చల్లాకు రైతుల వినతి

మానవపాడు, వెలుగు: ఖరీఫ్  సీజన్​లో సాగు చేసిన మిర్చి పంటలు ఎండిపోతన్నాయని, తుమ్మిళ్ల నుంచి సాగునీటిని అందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిన

Read More

మానేరులో గుట్టుగా ఇసుక తవ్వకాలు .. పట్టించుకోని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు

రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఇసుక  అయిపోతుండడంతో రాత్రివేళ రవాణా

Read More

రైతు వ్యతిరేక కాంగ్రెస్ ను ఓడించాలే : వెంకటేశ్​ నేత

బెల్లంపల్లి, వెలుగు:  రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ ను ఓడించాలని పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జి బోర్లకుంట వెంకటేశ్​న

Read More

రైతులు కోరితే  కేసీఆర్​పై పోటీ చేస్తా : కేఏ పాల్​ 

కామారెడ్డి, వెలుగు: మాస్టర్​ప్లాన్​ బాధిత రైతులంతా ఏకమై కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​ కోరారు. కామారెడ్డి జిల్లా

Read More

మా భూమి మాకివ్వండి .. కుదబక్షపల్లి రైతులు డిమాండ్

మర్రిగూడ ( చండూరు) వెలుగు:  శివన్నగూడ ప్రాజెక్టులో అదనంగా తీసుకున్న 57 ఎకరాల 37 గుంటల భూమిని తిరిగి ఇవ్వాలని మర్రిగూడ మండలం కుదబక్షపల్లి నిర్వాసి

Read More

సన్నొడ్లు క్వింటాల్ రూ.2,300 .. కొనేందుకు నిజామాబాద్ కు క్యూ కడ్తున్న మిల్లర్లు 

మన రాష్ట్ర మిల్లర్లతోపాటు కర్నాటక, ఆంధ్రా నుంచి రాక కల్లాల వద్దనే పచ్చి వడ్లనూ కొంటున్న వ్యాపారులు  బియ్యం రేట్లు పెరుగుతాయని పెద్ద ఎత్తున

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజీవ్​ గాంధీ హన్మంతు

డిచ్​పల్లి, ఇందల్వాయి, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ​రాజీవ్​ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం బర్దీపూర

Read More

ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో ..  ఆలస్యంగా మొదలైన అమ్మకాలు

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో గురువారం ఉదయం క్రయవిక్రయాలు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డ

Read More

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ.. రైల్వే ఎంప్లాయ్స్ కు 78 రోజుల జీతం బోనస్

గోధుమలకు ఎంఎస్పీ రూ.150 పెంపు  మరో ఐదు పంటలకు కూడా..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ : దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల

Read More

కామారెడ్డి జిల్లాలో 347 కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 347 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో సెంట

Read More

కరెంట్​ కోసం రోడ్డెక్కిన రైతులు

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్​ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు

Read More