farmer

రైతు దైవంతో సమానం : సుశీల

గండిపేట, వెలుగు :  రైతు దైవంతో సమానమని, వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు నాబార్డ్‌‌‌‌‌‌‌‌ నిరంతరం కృషి

Read More

ఏలూరు జిల్లాలో వింత... దూడకు ఆరు కాళ్లు.. రెండు తలలు, తోకలు

ప్రపంచంలో వింతలకు కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏ వింత జరిగిన క్షణాల్ల

Read More

పంటలు ఎండుతున్నయ్..సాగునీరు అందక ఎండిపోతున్న వరి

సాగునీరు అందక ఎండిపోతున్న వరి మహబూబ్​నగర్, వెలుగు : వరి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వానాకాలం సీజన్  నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ

Read More

పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి షాక్‌‌‌‌‌‌‌‌తో రైతు మృతి

 నర్సాపూర్, వెలుగు : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌&z

Read More

మొక్కజొన్న చేనులో గంజాయి సాగు..

పంట చేనులో గంజాయి సాగు చేస్తున్న ఘటనలు ఈ  మధ్య ఎక్కువవుతున్నాయి. ఇటీవల  వారాసిగూడలోని తన ఇంట్లోనే ఓ సాప్ట్  వేర్ ఎంప్లాయి  గంజాయి

Read More

నేటి నుంచి రైతు నేస్తం

రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ సేవలు ప్రారంభించనున్న సీఎం పాల్గొననున్న  మంత్రి తుమ్మల, ఇతర ప్రజా ప్రతినిధులు సా

Read More

గోడౌన్‌లోని పంటపై లోన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్నగోడౌన్‌లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే, వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కలిపిస్తోంది. ఇందుకు సం

Read More

చెరుకు తోటకు నిప్పంటించి రైతు నిరసన

కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి మండలంలోని సదాశివ పల్లి జీపీ పరిధి పాంపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణ గౌడ్ చెరుకు పంట తరలించడానికి దారి లేదని ఆదివారం ర

Read More

పంట ఎండిపోవడంతో రైతు సూసైడ్

మొగుళ్లపల్లి, వెలుగు: సాగు చేసిన వరి పంట ఎండిపోయిందని రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శనివారం అర్ధరాత్రి జయశంకర్ భూపాలపల్లి

Read More

అధికారులు పట్టించుకోలేదని.. రైతు చెరుకు తోటకు నిప్పంటించిన రైతు

అధికారులు పట్టించుకోలేదని.. చెరుకు తోటకు నిప్పంటించాడు ఓ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివ పల్లి గ్రామానికి చెందిన రైతు తన చెరుకు తోటకు నిప్పం

Read More

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం

వెల్దుర్తి, వెలుగు: మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. కంపెనీ ఏర్పాటు

Read More

పంజాబ్ సీఎం కీలక ప్రకటన .. ఆ రైతు కుటుంబానికి రూ.కోటీ, ప్రభుత్వ ఉద్యోగం

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కీలక ప్రకటన చేశారు.  క‌న్నౌరి బోర్డర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్‌క‌ర‌ణ్

Read More

ఎస్సై పట్టించుకోవడం లేదు.. ఎస్పీ ఆఫీసుకు అంబులెన్స్లో రైతు

వికారాబాద్: భూ వివాదంలో తనపై దాడి చేసిన వారికే ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ తీవ్రంగా గాయపడిన ఓ రైతు అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వ

Read More