
farmer
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు.. 4 నెలల్లో పరిహారం ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు : వ్యవసాయంలో నష్టం వచ్చి.. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులకు 4 నెలల్లోగా
Read Moreఅప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య
పెంబి, వెలుగు: అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ లోని పెంబిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది
Read Moreవడ్లు వస్తున్నయ్ కొనేటోళ్లు లేరు .. రోడ్లపైనే ఆరబోత
రోడ్లపైనే వడ్ల ఆరబోత.. ఈలోపు అకాల వర్షాలు పడితే ఆగమైతమని రైతుల ఆవేదన ఈసారి కోటి 65 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం హైదరాబాద్, వ
Read Moreబీఆర్ఎస్కు ట్రిపుల్ ఆర్ గండం! .. అలైన్మెంట్ మార్పులపై రైతుల్లో వ్యతిరేకత
అలైన్మెంట్ మార్పులు, అరకొర పరిహారంపై రైతుల్లో వ్యతిరేకత ఏడు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఎఫెక్ట్ అలైన్మెంట్మార్పిస్తామనిబీజేపీ హామీ
Read Moreనామినేషన్కు వెళ్లి వస్తుండగా బైక్ చెట్టును ఢీకొని రైతు మృతి
ములుగు మండలంలో ఘటన ములుగు, వెలుగు : ములుగులో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్ కు హాజరై ఇంటికి వెళ్తున్న ఓ రైతు రోడ్డు ప్
Read Moreజూ పార్కులో ఏనుగు మృతి
తిరుపతి జూపార్కులో ఏనుగు మృతి చెందింది. అయితే ఈ ఏనుగు కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా యాదమరిలో ప్రజలపై దాడి చేసింది. పంట పొలాలను విధ్వంసం చేసింది.
Read Moreసీఎం గారు.. నా చావుకు మీరే కారణం.. దళితబంధు రావడం లేదని యువకుడి సూసైడ్
జైనథ్, వెలుగు: తన చావుకు సీఎం కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఆదిలాబాద్జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామాని
Read Moreకోతలు షురూ అయినా.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ కాలే
కల్లాల్లో వడ్లు పోసి ఎదురుచూస్తున్న రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు అకాల వర్షాలకు పంట ఆగం కాకుండా వెంటనేకొనుగోలు ప్రారంభించాలని
Read Moreఏనుమాముల మార్కెట్లో .. సీసీఐ పత్తి కొనుగోళ్లు షురూ
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్ర
Read Moreతుమ్మిళ్ల నుంచి సాగునీరు అందించండి .. ఎమ్మెల్సీ చల్లాకు రైతుల వినతి
మానవపాడు, వెలుగు: ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మిర్చి పంటలు ఎండిపోతన్నాయని, తుమ్మిళ్ల నుంచి సాగునీటిని అందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిన
Read Moreమానేరులో గుట్టుగా ఇసుక తవ్వకాలు .. పట్టించుకోని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు
రీచ్ల్లో ఇసుక అయిపోతుండడంతో రాత్రివేళ రవాణా
Read Moreరైతు వ్యతిరేక కాంగ్రెస్ ను ఓడించాలే : వెంకటేశ్ నేత
బెల్లంపల్లి, వెలుగు: రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ ను ఓడించాలని పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బోర్లకుంట వెంకటేశ్న
Read Moreరైతులు కోరితే కేసీఆర్పై పోటీ చేస్తా : కేఏ పాల్
కామారెడ్డి, వెలుగు: మాస్టర్ప్లాన్ బాధిత రైతులంతా ఏకమై కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు. కామారెడ్డి జిల్లా
Read More