farmer

అయిజ మండలంలో...వర్షం కోసం రైతుల పూజలు

అయిజ ,వెలుగు : వర్షాలు కురవాలని మండలంలో రైతులు పూజలు ఆదివారం పూజలు చేశారు. పట్టణంలోని 20వ వార్డులో మహిళా రైతులు కౌన్సిలర్  హుస్సేన్ బీ ఆధ్వర్యంలో

Read More

కాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్​ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్

Read More

చెరుకు రైతులకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు: మంత్రి హరీశ్​రావు

జహీరాబాద్, వెలుగు : ట్రైడెంట్ చక్కెర కర్మాగారం జహీరాబాద్ నియోజకవర్గ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్​రావ

Read More

సోయా విత్తనాల కోసం..రైతుల తిప్పలు

సీడ్​కోసం మహారాష్ట్ర వెళ్తున్న అన్నదాతలు సబ్సిడీ విత్తనాల పంపిణీ బంద్​చేసి చోద్యం చూస్తున్న సర్కార్​ నిజామాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం సబ

Read More

నాలుగేండ్లుగా.. విత్తన సబ్సిడీ బంద్.. రాయితీ లేక అన్నదాతల అగచాట్లు

అదను చూసి ధరలు పెంచేసిన కంపెనీలు సన్నగింజ వరి విత్తనాల ధర క్వింటాలుకు రూ.4,650 దొడ్డుగింజ రకంలోనూ క్వింటాలుకు రూ.3.670 గతంలో క్వింటాలుకు రూ.5

Read More

ఈ యేడూ పనులు డౌటే.. ముందుకు సాగని సాగర్‌‌ లెఫ్ట్‌ కెనాల్‌ రిపేర్లు

రూ.14 కోట్లు మంజూరైనా టెండర్లు కంప్లీట్ కాలే  గండ్లు పడ్డ వద్ద తాత్కాలిక పనులతో సరి వరదొచ్చేలోగా పూర్తిచేస్తామంటున్న ఎన్‌ఎస్‌పీ

Read More

జోరుగా ఇసుక దందా..రైతుల ఫిర్యాదులను పట్టించుకోని ఆఫీసర్లు

అధికార పార్టీ అండతో రాత్రి వేళల్లో మాఫియా ఆగడాలు పంట పొలాల మీదుగా వెళ్తున్న ట్రాక్టర్లు వనపర్తి,పెద్దమందడి, వెలుగు: వనపర్తి జిల్లాలోని పలు వ

Read More

అదును పాయే.. వానలు రావాయే!

జాడలేని చినుకు.. ఆందోళనలో అన్నదాతలు  ముందస్తు సాగు ప్రణాళిక వెనక్కి.. నామ మాత్రంగా పంటలసాగు!  సిద్దిపేట/మెదక్​/సంగారెడ్డి, వెలుగు

Read More

రైలు కింద పడి రైతు ఆత్మహత్య.. అప్పులు తీర్చే మార్గం లేక సూసైడ్

జమ్మికుంట, వెలుగు: మూడేండ్లుగా పంట దిగుబడి సరిగా రాక, అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర ఆందోళనకు గురైన ఓ రైతన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు

Read More

వానలు పడక.. మొలకలు రాలే.. ముందుగానే విత్తనాలు వేసిన రైతుల పరేషాన్

కామారెడ్డి  వెలుగు: వానకాలమొచ్చి నెల రోజులు గడుస్తున్నా..  ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద వర్షం పడలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  ప

Read More

వడ్ల పైసల కోసం బ్యాంక్​ దగ్గర చెప్పుల క్యూ!

మెదక్ (వెల్దుర్తి), వెలుగు : వెల్దుర్తి లోని సెంట్రల్​ బ్యాంక్​ అకౌంట్​నుంచి ధాన్యం అమ్మిన, రైతుబంధు పైసలు డ్రా చేసుకునే విషయంలో రైతులకు తిప్పలు తప్పడ

Read More

రైతుబంధు పైసలు ఇవ్వట్లేదని బ్యాంకు ఎదుట కాంగ్రెస్​ లీడర్ల ధర్నా

జిన్నారం, వెలుగు : రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ అయిన పైసలు బ్యాంకులు ఇవ్వడం లేదని కాంగ్రెస్​ లీడర్లు ఆందోళనకు దిగారు.  శుక్రవారం జిన్నారం

Read More

డ‌బుల్ హాట్ : ప‌ర్చిమిర్చి కిలో రూ.160

రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే టమాటా కొండెక్కి కూర్చోగా..తాజాగా పచ్చిమిర్చి ధర చుక్కలను తాకుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో

Read More