farmer

కూరగాయల సాగు పెరగలే.. మీటింగ్​లు, సర్వేలతో సరిపెట్టిన ఆఫీసర్లు

కామారెడ్డి జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో కూరగాయల సాగు ఏడాది కింద శివాయిపల్లిని పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కలెక్టర్​ రైతులకు అందని ప్రోత్సాహకా

Read More

రేవంత్ రెడ్డిపై మంత్రి పువ్వాడ ఫైర్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని రేవంత్ చెప్పడం దారుణమని మంత్రి ఫై

Read More

చినుకు పడ్తలే..విత్తు మొలుస్తలే

పునాస పంటలకు కష్టకాలం.. రందిపడ్తున్న రైతులు ఇప్పటి దాకా బట్టతడుపు వాన తప్ప గట్టి వర్షం పడలే దుక్కుల్లోనే మాడిపోతున్న పత్తి, మక్క విత్తనాలు మళ

Read More

ఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు కలిసి రైతులను ముంచిన్రు

అధికారుల విచారణ లో వెలుగులోకి  అక్రమాలు గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడలో వడ్ల పైసల్లో భారీ కోత ఒక్క గుర్రంపోడు పరిధిలోనే రూ.18 లక్షల నష్టం

Read More

గ్లోబల్​ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం రేట్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: గ్లోబల్​ మార్కెట్లో 11 ఏళ్ల గరిష్టానికి చేరిన బియ్యం రేట్లు మరింత పెరిగే ఛాన్స్​ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. వరి పండించే

Read More

సీడ్ పత్తి రైతును వెంటాడుతున్న కష్టాలు

పుపొడ్డి రాకపోవడంతో ఆలస్యంగా పోలినేషన్​ ఆందోళనలో రైతులు  దిగుబడిపై ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా లో

Read More

రైతులు డ్రమ్​సీడర్​ను ఉపయోగించుకోవాలి: అధికారి శ్రీజ

చిన్నచింతకుంట, వెలుగు: డ్రమ్​ సీడర్ తో వరి విత్తనాలను విత్తుకుంటే రైతులకు లాభాలు ఉంటాయని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీజ తెలిపారు. చిన్నచింతకుంట మం

Read More

ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వాపస్ రావట్లే

కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలోనే.. పోర్టల్ మొదలైనప్పటి నుంచి మూడేండ్లుగా ఇదే తీరు  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ రీఫండ్​ చేస్తలేర

Read More

పోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు

వర్ని, వెలుగు :  అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్‌&zw

Read More

పంటలు కాపాడాలని రైతుల ధర్నా

ఊట్కూర్, వెలుగు: పొలాల్లో వేసిన పంటలను జింకల బారి నుంచి కాపాడాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్  దగ్గర రైతులు రాస్

Read More

చెన్నూరులోనూ రైతుల నిర్బంధం

చెన్నూరు, వెలుగు: ఓవైపు పోడు పట్టాలు పంపిణీ చేస్తూనే మరోవైపు పోడు రైతులను పోలీసులు నిర్బంధించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం ఈ ఘట

Read More

ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఉల్లంపల్లి రోడ్డు వద్ద బొమ్మనపల్లికి చెందిన కత్తుల బాలయ్య అనే రైతు తన పొలం

Read More

పోడు పట్టాలు కొందరికే..అప్లయ్​చేసుకున్నది 2130 మంది

ఎంపిక చేసింది 205, పట్టాలు ఇచ్చేది 128 మందికి.. 77 మంది భూములపై రీ సర్వేనేడు పాస్​బుక్స్ ​పంపిణీ యాదాద్రి, వెలుగు: పోడు భూములకు పట్టాల పంపిణ

Read More