farmer

రైతులు కోరితే  కేసీఆర్​పై పోటీ చేస్తా : కేఏ పాల్​ 

కామారెడ్డి, వెలుగు: మాస్టర్​ప్లాన్​ బాధిత రైతులంతా ఏకమై కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​ కోరారు. కామారెడ్డి జిల్లా

Read More

మా భూమి మాకివ్వండి .. కుదబక్షపల్లి రైతులు డిమాండ్

మర్రిగూడ ( చండూరు) వెలుగు:  శివన్నగూడ ప్రాజెక్టులో అదనంగా తీసుకున్న 57 ఎకరాల 37 గుంటల భూమిని తిరిగి ఇవ్వాలని మర్రిగూడ మండలం కుదబక్షపల్లి నిర్వాసి

Read More

సన్నొడ్లు క్వింటాల్ రూ.2,300 .. కొనేందుకు నిజామాబాద్ కు క్యూ కడ్తున్న మిల్లర్లు 

మన రాష్ట్ర మిల్లర్లతోపాటు కర్నాటక, ఆంధ్రా నుంచి రాక కల్లాల వద్దనే పచ్చి వడ్లనూ కొంటున్న వ్యాపారులు  బియ్యం రేట్లు పెరుగుతాయని పెద్ద ఎత్తున

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజీవ్​ గాంధీ హన్మంతు

డిచ్​పల్లి, ఇందల్వాయి, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ​రాజీవ్​ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం బర్దీపూర

Read More

ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో ..  ఆలస్యంగా మొదలైన అమ్మకాలు

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో గురువారం ఉదయం క్రయవిక్రయాలు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డ

Read More

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ.. రైల్వే ఎంప్లాయ్స్ కు 78 రోజుల జీతం బోనస్

గోధుమలకు ఎంఎస్పీ రూ.150 పెంపు  మరో ఐదు పంటలకు కూడా..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ : దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల

Read More

కామారెడ్డి జిల్లాలో 347 కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 347 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో సెంట

Read More

కరెంట్​ కోసం రోడ్డెక్కిన రైతులు

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్​ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు

Read More

హాలియాలో కరెంట్​కోతలతో పంటలు ఎండుతున్నయ్

హాలియా, వెలుగు: కరెంట్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్​

Read More

వివాదంగా మారిన పోస్టర్.. బీజేపీపై రైతు పరువునష్టం దావా

తెలంగాణతో పాటుగా  రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 9 న ఎలక్షన్ షెడ్యూల్

Read More

సొసైటీల బలోపేతంతో రైతులకు ప్రయోజనం

సుల్తానాబాద్, వెలుగు: సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రైతులకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్ర

Read More

ఏం జరిగింది : సిద్దిపేటలో 100 కోతులు.. చంపారా.. చనిపోయాయా..?

జగదేవపూర్ (వెలుగు) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్  మండలంలోని మునిగడప గ్రామంలో ఓ వ్యవసాయ పొలం వద్ద కోతుల కళేబరాలు కలకలం రేపాయి. ఎవరైనా చంపి ఇక్కడ వే

Read More

చనిపోయాక లోన్ మంజూరు చేశారట.. రుణమాఫీ వర్తించదన్న బ్యాంకు

రాజన్న సిరిసిల్ల,వెలుగు : నీవు చనిపోయాక లోన్ మంజూరు చేశాం. నీకు రుణమాఫీ చేయలేం అని బ్యాంకు నుంచి మెసేజ్  రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. రాజన్న

Read More