farmer

ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో ..  ఆలస్యంగా మొదలైన అమ్మకాలు

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో గురువారం ఉదయం క్రయవిక్రయాలు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డ

Read More

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ.. రైల్వే ఎంప్లాయ్స్ కు 78 రోజుల జీతం బోనస్

గోధుమలకు ఎంఎస్పీ రూ.150 పెంపు  మరో ఐదు పంటలకు కూడా..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ : దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల

Read More

కామారెడ్డి జిల్లాలో 347 కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 347 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో సెంట

Read More

కరెంట్​ కోసం రోడ్డెక్కిన రైతులు

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్​ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు

Read More

హాలియాలో కరెంట్​కోతలతో పంటలు ఎండుతున్నయ్

హాలియా, వెలుగు: కరెంట్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్​

Read More

వివాదంగా మారిన పోస్టర్.. బీజేపీపై రైతు పరువునష్టం దావా

తెలంగాణతో పాటుగా  రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 9 న ఎలక్షన్ షెడ్యూల్

Read More

సొసైటీల బలోపేతంతో రైతులకు ప్రయోజనం

సుల్తానాబాద్, వెలుగు: సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రైతులకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్ర

Read More

ఏం జరిగింది : సిద్దిపేటలో 100 కోతులు.. చంపారా.. చనిపోయాయా..?

జగదేవపూర్ (వెలుగు) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్  మండలంలోని మునిగడప గ్రామంలో ఓ వ్యవసాయ పొలం వద్ద కోతుల కళేబరాలు కలకలం రేపాయి. ఎవరైనా చంపి ఇక్కడ వే

Read More

చనిపోయాక లోన్ మంజూరు చేశారట.. రుణమాఫీ వర్తించదన్న బ్యాంకు

రాజన్న సిరిసిల్ల,వెలుగు : నీవు చనిపోయాక లోన్ మంజూరు చేశాం. నీకు రుణమాఫీ చేయలేం అని బ్యాంకు నుంచి మెసేజ్  రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. రాజన్న

Read More

రైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్​ రావు పటేల్​

భైంసా, వెలుగు: ప్రతి రైతుపై అప్పుల భారంతోపాటు పేదలపై ధరల భారం మోపుతున్న ఘనత సీఎం కేసీఆర్​సర్కారుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆత్మకూరు (దామెర) వెలుగు: పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో జరిగింది. మండల కేం

Read More

తీన్మార్ వార్తలు | ప్రధాని మోదీ-పాలమూరు భేటీ | రైతు-ఆడి కారు

html, body, body *, html body *, html body.ds *, html body div *, html body span *, html body p *, html body h1 *, html body h2 *, html bo

Read More

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగున

Read More