farmer

కరెంట్​ కోసం రోడ్డెక్కిన రైతులు

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్​ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు

Read More

హాలియాలో కరెంట్​కోతలతో పంటలు ఎండుతున్నయ్

హాలియా, వెలుగు: కరెంట్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్​

Read More

వివాదంగా మారిన పోస్టర్.. బీజేపీపై రైతు పరువునష్టం దావా

తెలంగాణతో పాటుగా  రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 9 న ఎలక్షన్ షెడ్యూల్

Read More

సొసైటీల బలోపేతంతో రైతులకు ప్రయోజనం

సుల్తానాబాద్, వెలుగు: సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రైతులకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్ర

Read More

ఏం జరిగింది : సిద్దిపేటలో 100 కోతులు.. చంపారా.. చనిపోయాయా..?

జగదేవపూర్ (వెలుగు) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్  మండలంలోని మునిగడప గ్రామంలో ఓ వ్యవసాయ పొలం వద్ద కోతుల కళేబరాలు కలకలం రేపాయి. ఎవరైనా చంపి ఇక్కడ వే

Read More

చనిపోయాక లోన్ మంజూరు చేశారట.. రుణమాఫీ వర్తించదన్న బ్యాంకు

రాజన్న సిరిసిల్ల,వెలుగు : నీవు చనిపోయాక లోన్ మంజూరు చేశాం. నీకు రుణమాఫీ చేయలేం అని బ్యాంకు నుంచి మెసేజ్  రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. రాజన్న

Read More

రైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్​ రావు పటేల్​

భైంసా, వెలుగు: ప్రతి రైతుపై అప్పుల భారంతోపాటు పేదలపై ధరల భారం మోపుతున్న ఘనత సీఎం కేసీఆర్​సర్కారుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆత్మకూరు (దామెర) వెలుగు: పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో జరిగింది. మండల కేం

Read More

తీన్మార్ వార్తలు | ప్రధాని మోదీ-పాలమూరు భేటీ | రైతు-ఆడి కారు

html, body, body *, html body *, html body.ds *, html body div *, html body span *, html body p *, html body h1 *, html body h2 *, html bo

Read More

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగున

Read More

రైతుల శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలి: ఈగ సంజీవరెడ్డి

మోపాల్, వెలుగు: సొసైటీ పాలకవర్గాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పేర్క

Read More

24 గంటల కరెంట్​ఎక్కడిస్తున్నరు?.. రైతులు ఆందోళన

మఠంపల్లి, వెలుగు : కరెంట్ సరఫరా సరిగ్గా చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 24 గంటల కరెంట్​స

Read More

స్వామినాథన్ వ్యవసాయంలో చేసిన అద్భుతం ఇదీ.. కోట్ల మంది ప్రాణాలు కాపాడారు..!

అవి స్వాతంత్య్రం వచ్చిన రోజులు. దేశంలో ఆహార కొరత ఉంది. ఆకలితో కోట్ల మంది చనిపోతున్నారు. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకోవాలంటే దేశం దగ్గర డబ్బులు

Read More