farmer

తెలంగాణలో రోజుకు .. 50మంది రైతులు మృతి

ఐదేండ్లలో లక్షా 8 వేల మంది..   రైతు బీమా లెక్కల్లో వెల్లడి  ఈసారి 46 లక్షల మందికి బీమా హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర

Read More

కోతిని రక్షించబోయి విద్యుత్ షాక్తో రైతు మృతి

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోతిని రక్షించబోయి విద్యుత్ షాక్ తో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి గ్ర

Read More

ధరలు దిగొస్తున్నయ్ !.. సామాన్యులకు అందుబాటులోకి కూరగాయల రేట్లు

రైతుబజార్లలో టమాట, పచ్చి మిర్చి కిలో రూ. 40 –50   డిమాండ్​కి సరిపడా దిగుమతి   వారం తర్వాత మరింత తగ్గే అవకాశం   హైదరాబాద్, వె

Read More

పంద్రాగస్టు వేడుకలకు స్పెషల్ గెస్ట్​లు.. రైతులు, కార్మికులే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు సంబురాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్రివిధ దళాలు, ఇతర బలగాలు ఫుల్ డ్రెస్ తో

Read More

సినిమా హీరోలకు రైతుబంధు.. కానీ అసలు రైతులకు మాత్రం అందడం లేదు

రాష్ట్రంలో నాగార్జున లాంటి సినిమా హీరోలకే రైతుబంధు అందుతుంది కానీ.. రైతులకు అందడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. సీఎం కేసీఆర్ దృష్టి

Read More

ఆగస్టు 14 నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు

ఆగస్టు 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. ఆగస్టు 14వ తేదీ (సోమవారం) 1 లక్ష లోపు రుణం తీసుకున్న

Read More

మిర్చి డబ్బులు ఎవరు ఇస్తారు?.. 18 లక్షలతో నేపాల్  ముఠా పరార్

గద్వాల, వెలుగు: మిర్చి అమ్మిన డబ్బులు చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులోని రైతుమిత్ర కోల్డ్ స్టోరే

Read More

వాన జాడ లేకపాయె .. పొలాలు నెర్రెలు బారె!

ఖమ్మం జిల్లాలో ఎండుతున్న వరి నారు మళ్లు బీటలువారుతున్న ‘కరివెద’ పొలాలు డెడ్​స్టోరేజీకి చేరిన నాగార్జున సాగర్ ఎగువన భారీ వానలు కుర

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

స్టేషన్​ఘన్​పూర్(చిల్పూరు), వెలుగు : జనగామ జిల్లా చిల్పూరు మండలం కిష్టాజిగూడెంలో సోమవారం ఓ రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట్ లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి

Read More

ప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు

వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి.  దోమ మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి

Read More

వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

కోనరావుపేట, వెలుగు: పక్క రైతు ఒర్రెను పూడ్చడంతో వర్షానికి తన పంటకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించా

Read More

వరి నాట్లు లేట్​..కూలీల కొరతతో మరింత ఆలస్యం

    వానాకాలం సీజన్ లో పావు వంతు పడని నాట్లు     కూలీల కొరతతో మరింత ఆలస్యం     వెదజల్లే ప

Read More