నర్సాపూర్, వెలుగు : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుత్ షాక్తో చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మాడాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. మాడాపూర్ గ్రామానికి చెందిన నవపేట భిక్షపతి (45) తన పొలానికి నీళ్లు పారించేందుకు కొడుకు చరణ్తో కలిసి శనివారం వెళ్లాడు. బోరు దగ్గర ఉన్న సర్వీస్ వైర్ను తీసి పక్కకు వేస్తుండగా షాక్ కొట్టి పడిపోయాడు. గమనించిన కొడుకు చరణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వచ్చి భిక్షపతి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య నర్సమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ చెప్పారు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి షాక్తో రైతు మృతి
- హైదరాబాద్
- March 10, 2024
లేటెస్ట్
- Samantha: వృషభరాశిని వదలకండి.. సమంత లేటెస్ట్ పోస్ట్ ఎవరికోసం?
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు
- కుప్పకూలిన శివసేన యూబీటీ నేత హెలికాప్టర్.. తప్పిన ప్రమాదం
- కాంగ్రెస్ 2024 మేనిఫెస్టో : ఏపీలో విలీనం అయిన 5 గ్రామాలు వెనక్కి తెస్తాం
- లోక్సభ ఎన్నికలకు..తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్
- 6 అదానీ గ్రూప్ సంస్థలకు సెబీ నోటీసులు
- రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
- MI vs KKR: కోల్కతాతో ముంబై కీలక మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్ నుంచి ఔట్
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు