V6 News

farmer

మార్కెట్ కమిటీ వసూళ్ల దందా.. అంతర్రాష్ట్ర రహదారి పై చెక్ పాయింట్ సిబ్బంది నిర్వాకం

పత్తి రైతుల నుంచి రూ.1000–1500 వసూలు పెద్ద వ్యాపారులకైతే రూ.50,  రూ.100లే ఎంట్రీ ఫీజు ఫీజు నుంచి మినహాయించాలని రైతుల విజ్ఞప్తి

Read More

బియ్యం అప్పగించుడెట్ల .. కరెంట్​ మీటర్ ​రన్నింగ్ ​కోసం రీసైక్లింగ్

సీఎంఆర్ అప్పగింతపై మిల్లర్ల మల్లగుల్లాలు జిల్లాలో కొనడానికి వడ్లు లేక పక్కచూపులు ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోళ్లు​ రేషన్ ​బియ్యంపై కూడా

Read More

యాసంగి పంటలకు నీటి కష్టాలు

వనపర్తి, వెలుగు:  యాసంగి పంటలకు అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతుండంతో పైర్లకు చాలినంత నీరు అందట్లేదు. జూరాల, బీమా లిఫ్ట్ లో ఆయకట్ట

Read More

రెడ్డి గారూ.. మీ అనుభవాలను..పాఠాలుగా చెప్పండి.. వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ

కరీంనగర్, వెలుగు: వ్యవసాయ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నార

Read More

కామారెడ్డిలో బెల్లానికి మస్తు గిరాకీ

స్థానికంగా అమ్మేందుకు వండుతున్న రైతులు ఆరోగ్యానికి మంచిదని కిలో రూ.వంద ఇచ్చి కొంటున్న జనం ఇంట్లో అవసరాలకూ డిమాండ్ కామారెడ్డి, వెలుగు: 

Read More

యాసంగికి ఎరువులు నిరుటి కంటే ఎక్కువే ఉన్నయ్ : తుమ్మల నాగేశ్వరరావు

యూరియాపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యాసంగికి అవసరమైన యూరియా, ఎరువులు స

Read More

ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

వరుసగా రెండ్రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మిర్చి మార్కెట్​ కు పెద్దయెత్తున పంటను రైతులు తీసుకువచ్చారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట,

Read More

వనపర్తి జిల్లాలో లిఫ్ట్ లను పట్టించుకోలే .. మూలకుపడ్డ ఎత్తిపోతల పథకాలు

యాసంగికి తప్పని సాగు నీటి కష్టాలు, తగ్గనున్న సాగు విస్తీర్ణం వనపర్తి, వెలుగు: కాంగ్రెస్​ హయాంలో వనపర్తి జిల్లాలోని నీటి వనరులను పంట పొలాలకు మళ

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కరీంనగర్​జిల్లా పాతర్లపల్లిలో ఘటన  జమ్మికుంట, వెలుగు : బిడ్డల పెండ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగ

Read More

నోరెళ్లబెడ్తున్న చెరువులు .. జీవో 69 అమలును పక్కన పెట్టిన గత పాలకులు

  మహబూబ్​నగర్​, వెలుగు : చలికాలంలోనే చెరువులు ఎండిపోతున్నాయి. గతేడాది వర్షాలు అంతంతమాత్రంగా పడడంతో జనవరి మొదట్లోనే భూగర్భజలాలు అడుగంటి పోతున్న

Read More

రైతుల ప్రాణాలు తీసిన ప్రమాదాలు

    రైతుల ప్రాణాలు తీసిన ప్రమాదాలు     సంగారెడ్డి జిల్లా తుమ్మన్​పల్లి సమీపంలో బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం   

Read More

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య

నిజాంపేట, వెలుగు: ఆశించిన స్థాయిలో  పంట దిగుబడి రాకపోవడంతో  ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా  నిజాంపేట్ మండలంలో  చ

Read More