farmer

వాటర్ లెవెల్స్ పెరగలే!.. గ్రేటర్ మూడు జిల్లాల్లో పైకిరాని భూగర్భ జలాలు

గతేడాదితో పోలిస్తే 42 ప్రాంతాల్లో కిందకు గ్రౌండ్ వాటర్  సమయానికి వానలు పడకపోవడమేనంటున్న అధికారులు శేరిలింగంపల్లిలో 7.12, కూకట్ పల్లిలో 5.9

Read More

భూమి పోతుందనే బెంగ.. గుండెపోటుతో రైతు మృతి

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: తన పట్టా భూమిని ఎక్కడ ఆఫీసర్లు తీసుకుంటారోనని బెంగతో  మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రైతు  డాక్ గారి నార

Read More

కాలువ నీటి విషయంలో గొడవ.. పురుగుల మందు తాగిన రైతు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పొలం వద్ద కాలువ నీటికి సంబంధించిన గొడవతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశా

Read More

అధ్వానంగా జూరాల కాల్వలు  చివరి ఆయకట్టకు అందని నీరు

దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​, ఫీడర్ ఛానళ్లు సకాలంలో నాట్లు పడక ఆందోళనలో రైతులు వనపర్తి, వెలుగు: గద్వాల, వనపర్తి జిల్లాలకు వరప్ర

Read More

కేసీఆర్ కు రైతుల ఉసురు తగుల్తది... గ్రీన్ ​ఫీల్డ్​ హైవే అలైన్​మెంట్​మార్చాలని ఆందోళన

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్​ ముట్టడి ఉద్రిక్తం ఖమ్మం టౌన్, వెలుగు:  నాగ్ పూర్ – అమరావతి గ్రీన్​ఫీల్డ్​హైవే అలైన్​మెంట్​మా

Read More

పండ్ల తోట పాడవుతోందని.. కాలువ పూడ్చివేత

పెబ్బేరు, వెలుగు: పండ్ల తోట పాడవుతోందని తోట యజమాని జూరాల ఫీల్డ్​ కెనాల్​ను పూడ్చి వేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని సుగూర్  

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఎల్కతుర్తి/కల్వకుర్తి, వెలుగు: హనుమకొండ, నాగర్​కర్నూల్ జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గ

Read More

తెలంగాణలో రోజుకు .. 50మంది రైతులు మృతి

ఐదేండ్లలో లక్షా 8 వేల మంది..   రైతు బీమా లెక్కల్లో వెల్లడి  ఈసారి 46 లక్షల మందికి బీమా హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర

Read More

కోతిని రక్షించబోయి విద్యుత్ షాక్తో రైతు మృతి

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోతిని రక్షించబోయి విద్యుత్ షాక్ తో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి గ్ర

Read More

ధరలు దిగొస్తున్నయ్ !.. సామాన్యులకు అందుబాటులోకి కూరగాయల రేట్లు

రైతుబజార్లలో టమాట, పచ్చి మిర్చి కిలో రూ. 40 –50   డిమాండ్​కి సరిపడా దిగుమతి   వారం తర్వాత మరింత తగ్గే అవకాశం   హైదరాబాద్, వె

Read More

పంద్రాగస్టు వేడుకలకు స్పెషల్ గెస్ట్​లు.. రైతులు, కార్మికులే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు సంబురాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్రివిధ దళాలు, ఇతర బలగాలు ఫుల్ డ్రెస్ తో

Read More

సినిమా హీరోలకు రైతుబంధు.. కానీ అసలు రైతులకు మాత్రం అందడం లేదు

రాష్ట్రంలో నాగార్జున లాంటి సినిమా హీరోలకే రైతుబంధు అందుతుంది కానీ.. రైతులకు అందడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. సీఎం కేసీఆర్ దృష్టి

Read More

ఆగస్టు 14 నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు

ఆగస్టు 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. ఆగస్టు 14వ తేదీ (సోమవారం) 1 లక్ష లోపు రుణం తీసుకున్న

Read More